తక్షకుడు కాపలా ఉండే మహామహిమానిత్వ క్షేత్రం.. ఏడాదిలో ఒక్కసారే దర్శనం.. ఇలాంటి విగ్రహం ప్రపంచంలో ఎక్కడా ఉండదు..
మన దేశంలో ప్రాచీన కాలం నుండి దేవుళ్ళను, దేవతలను మాత్రమే కాదు ప్రకృతిని కూడా పూజిస్తారు. శతాబ్దాలుగా హిందూ మతంలో పాములను పూజించే సంప్రదాయం ఉంది. పాములకు సంబంధించిన ఈ ఆలయాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మించారు. ఈ దేవాలయాల్లో ఒకటి మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఉంది. దీనిని నాగచంద్రేశ్వరాలయం అని పిలుస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని రహస్యాలు ఇప్పటి వరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు. ఈ ఆలయం గురించి ఈ రోజు వివరంగా తెలుసుకుందాం.
Most Read Stories