Lakshmi Kataksham: శుక్ర, బుధుల మధ్య పరివర్తన.. ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం పక్కా..!
ప్రస్తుతం శుక్ర, బుధుల మధ్య పరివర్తన జరిగినందువల్ల కొన్ని రాశుల వారు అనేక విషయాల్లో జాక్ పాట్ కొట్టే అవకాశం ఉంది. ఏ ప్రయత్నమైనా విజయవంతం కావడంతో పాటు, వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. కన్యా రాశిలో ఉన్న శుక్రుడికి, తులా రాశిలో ఉన్న బుధుడికి మధ్య పరివర్తన జరగడం చాలా మంచిది. కొన్ని రాశుల వారి జీవితాలు గణనీయంగా మారి పోయే అవకాశం ఉంది. అక్టోబర్ నెలాఖరు వరకూ ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం ఎక్కువగా ఉంటుంది. శృంగార జీవితానికి, భోగ భాగ్యాలకు కారకుడైన శుక్రుడికి బుధుడితో పరివర్తన జరగడం వల్ల తప్పకుండా ధన ప్రవాహం ఉంటుంది. ఇవన్నీ మేషం, వృషభం, కర్కాటకం, సింహం, కన్య, మకర రాశుల జీవితాల్లో చోటు చేసుకుంటాయి.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7