Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టీటీడీ మరో కీలక ప్రకటన.. త్వరలో అందుబాటులోకి..
తిరుమలలో త్వరలో మరో అన్నప్రసాద కేంద్రం అందుబాటులోకి రానుంది. రిలయన్స్ సంస్థ సహాకారంతో దీనిని నిర్మించనుంది. ఈ మేరకు టీటీడీ ఇటీవల ఆమోదం తెలిపింది. ఇప్పటికే తిరుమలలో పలుచోట్ల అన్నప్రసాద కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు భక్తుల కోసం మరోకటి అందుబాటులోకి తీసుకురానున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
