AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు మరో 12 ఆలయాలను నిర్వహించే ఓ స్వతంత్ర ప్రభుత్వ సంస్థ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఇది పనిచేస్తుంది. టీటీడీ శ్రీవారి ఆలయ నిర్వహణతో పాటు పలు ధార్మిక, సాంస్కృతిక, విద్యా, వైద్య సేవా కార్యక్రమాలు.. హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు చేపడుతోంది. బ్రిటీష్ హయాంలో 1933లో టీటీడీ తొలి పాలకమండి ఏర్పాటయ్యింది. ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందు ఆలయ పాలకమండలి ఇదే కావడం విశేషం. 2024నాటికి టీటీడీ ఆస్తుల విలువ దాదాపు రూ.3 లక్షల కోట్లుగా ఉంది. వాటికన్ సిటీ తర్వాత అత్యధిక ఆర్థిక వనరులు టీటీడీ సొంతం. టీటీడీలో ప్రస్తుతం 16 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.

సనాతన ధర్మాన్ని ప్రోత్సహించేందుకు టీటీడీ 2019లో శ్రీవాణి ట్రస్టును నెలకొల్పింది. కొత్త ఆలయాల నిర్మాణం, పాత ఆలయాల పునరుద్ధరణ చేపట్టే లక్ష్యంతో ఇది పనిచేస్తోంది. దీని ద్వారా దేశ విదేశాల్లో పలు కొత్త ఆలయాలను నిర్మించారు

ఇంకా చదవండి

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. నేడు శ్రీవారి ఆలయం బంద్.. తిరిగి దర్శనాలు అప్పుడే..

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. నేడు శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. చంద్రగ్రహణమే ఇందుకు కారణం. చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని ప్రతీసారి మూసివేస్తూ ఉంటారు. ఆలయ తలుపులను క్లోజ్ చేస్తారు. గ్రహణం ముగిసిన తర్వాత మళ్లీ తలుపులు తెలిసి దర్శనానికి అవకాశం కల్పిస్తారు

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. దర్శన టికెట్ల జారీ బంద్.. ఎన్ని రోజులంటే..?

చంద్రగ్రహణం సందర్భంగా మార్చి 3న శ్రీవారి ఆలయం మూతపడనుంది. ఈ క్రమంలో దర్శనాలు ఆ రోజు బంద్ కానున్నాయి. మార్చి 2,3వ తేదీలకు ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని నిలిపివేయనున్నారు. తిరిగి మార్చి 3వ తేదీన టోకెన్ల జారీని ప్రారంభిస్తారు. ఈ మేరకు టీటీడీ కీలక ప్రకటన జారీ చేసింది.

Geetu Royal: ఛీ..ఛీ.. తిరుమలలో ఇలాంటి పనులా? బిగ్‌బాస్ ఫేమ్ గీతూపై భక్తుల తీవ్ర ఆగ్రహం.. వీడియో ఇదిగో

పవిత్రమైన తిరుమల శ్రీవారి క్షేత్రంలో కొందరు సెలబ్రిటీలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. టీటీడీ అధికారులు ఎంతగా హెచ్చరిస్తున్నా వినకుండా ఓవరాక్షన్ చేస్తున్నారు. తద్వారా హిందూ భక్తుల ఆగ్రహానికి గురవుతున్నారు. తాజాగా బిగ్ బాస్ తెలుగు ఫేమ్ గీతూ రాయల్ తిరుమలలో చేసిన ఓ పని తీవ్ర వివాదాస్పదమవుతోంది

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం.. దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి.. ఛాన్స్ మిస్ అవ్వొద్దు..

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. తిరుమల శ్రీవారి వస్త్రాలను మీరు ఆన్‌లైన్‌లో పొందవచ్చు. ఈ మేరకు టీటీడీ ఆన్ లైన్‌లో వేలం నిర్వహిస్తోంది. దీని ద్వారా భక్తులు వస్త్రాలను పొందవచ్చు. మార్చి 2వ తేదీ నుంచి ఇది ప్రారంభం కానుంది.

Shivani Nagaram: తిరుమల శ్రీవారి దర్శనంపై వివాదం.. మరో వీడియో రిలీజ్ చేసిన టాలీవుడ్ హీరోయిన్

లిటిల్ హార్ట్స్ సినిమాతో కుర్రకారు హృదయాలు కొల్లగొట్టిన కాత్యాయని అదే నండి మన తెలుగు హీరోయిన్ శివానీ నాగరం అనుకోకుండా ఓ వివాదంలో చిక్కుకుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.

Tirumala Darshan: తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు దొరకలేదా..? టీటీడీ అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఈ విధానంలోనూ దర్శనం..

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునేవారికి టీటీడీ మంచి అవకాశం కల్పిస్తోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో దొరకని వారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. అదే తిరుమల దివ్యానుగ్రహ హోమం టికెట్లు. ఈ టికెట్ల ద్వారా ఎలా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు అనేది చూద్దాం.

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై కఠిన నిబంధనలు.. కీలక ఆదేశాలు వచ్చేశాయ్

తిరుమలలో కఠిన నిబంధనలు అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ మేరకు స్వర్ణ దేవాలయం తరహాలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం చట్టాన్ని పరిశీలించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. అలాగే దర్శనాల విషయంలో డిక్లరేషన్‌పై కీలక నిర్ణయం తీసుకున్నారు.

Tirumala: తిరుమలలో తళుక్కుమన్న టాలీవుడ్ హీరోయిన్.. శ్రీవారికి మొక్కులు.. ఫొటోస్ ఇదిగో

మొన్నటివరకు పలు తెలుగు హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఉన్నట్లుండి సైలెంట్ అయిపోయింది. అసలు సిల్వర్ స్క్రీన్ పైనే కనిపించడం లేదు. అదే సమయంలో ఎక్కువగా సోషల్ మీడియాలోనే దర్శనమిస్తోంది. తాజాగా ఈ టాలీవుడ్ హీరోయిన్ తిరుమలలో తళుక్కుమంది.

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే న్యూస్.. ఇక నుంచి నేరుగా వెళ్లొచ్చు.. తగ్గనున్న ప్రయాణం

తిరుమల శ్రీవారి భక్తులకు రిలీఫ్. తిరుమలకు వచ్చే భక్తులు శ్రీవారి దర్శనం అయిన తర్వాత వేరే ఆధ్యాత్మిక ప్రదేశాలను కూాడా దర్శించుకుంటారు. తిరుపతి నుంచి నేరుగా అలాంటి ప్రదేశాలకు వెళ్లేందుకు విమాన సర్వీసులను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. టీటీడీ అద్భుత అవకాశం.. క్యూఆర్ కోడ్‌ సేవలు..

తిరుమల శ్రీవారి భక్తులకు మంచి అవకాశం కల్పిస్తోంది టీటీడీ. కొండపై పాదరక్షలు ఎక్కడికక్కడ వదిలేయడం వల్ల తర్వాత అవి కనిపించడం లేదు. ఈ క్రమంలో టీటీడీ క్యూఆర్ కోడ్ ఆధారిత సిస్టమ్ తీసుకొచ్చింది. దీని వల్ల భక్తులు సులువుగా తమ పాదరక్షలు భద్రపర్చుకోవచ్చు.

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు ఇకపై నాణ్యమైన లడ్డూ.. టీటీడీ కొత్త రూల్స్.. ఇక అలా కుదరదు..

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ తయారీ, నెయ్యి సరఫరా విషయంలో కఠిన నిబంధనలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇప్పటివరకు ఉన్న రూల్స్‌లో మార్పులు చేసింది. భక్తులకు నాణ్యమైన లడ్డూలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు! తిరుమలలో కనిపించిన ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా? పాన్ ఇండియా ఫేమస్

ఈ నటుడు తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషా సినిమాల్లో నటించాడు. విలన్ గా, సహాయక నటుడిగా నటించి మెప్పించాడు. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో హీరోగానూ మెప్పించాడు. ఈ మధ్యన పెద్దగా బయట కనిపించని ఈ నటుడు సడెన్ గా తిరుమలలో ప్రత్యక్షమయ్యాడు.