Vande Bharat: వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. మారిన రైళ్ల టైమింగ్స్.. కొత్త షెడ్యూల్స్ ఇవే..
వందే భారత్ రైళ్ల టైమింగ్స్లో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే వందే భారత్ ఎక్స్ప్రెస్ టైమింగ్స్ మారాయి. మార్చి 15వ తేద నుంచి ఈ షెడ్యూల్స్ను అమలు చేస్తన్నారు. ప్రయాణికులు వీటిని గమనించాలని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
