Puri Rath Yatra 2021: కరోనా నిబంధనల నడుమ సాగుతున్న పూరి రథ యాత్ర.. ఏ దేవాలయాలకు లేని స్పెషల్ ఈ యాత్ర సొంతం..
Puri Rath Yatra: ఒడిశాలో పూరీ జగన్నాథ రథయాత్ర ఘనంగా కరోనా నిబంధనల నడుమ ఘనంగా కొనసాగుతుంది. మహారాజు బంగారు చీపురుతో రథాలను ఊడ్చిన అనంతరం రథయాత్ర మొదలైంది. కోవిడ్ మహమ్మారి కల్లోలం నేపథ్యంలో గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రభుత్వం భక్తులను అనుమతించలేదు. ఈ ఉత్సవాలను పూరీ రాజు, వేది పండితులు, ఆలయ అర్చకులు, సిబ్బంది కలిసి రథయాత్రను ఘనంగా నిర్వహిస్తున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6