రోజ్ వాటర్ను మిస్ట్గా కూడా యూజ్ చేయవచ్చు. రోజ్ వాటర్ను బాటిల్ లో వేసి.. ముఖానికి స్ప్రే చేసుకోవాలి. ఆ తర్వాత మెత్తని క్లాత్ లేదంటే కాటన్ ప్యాడ్తో ఫేస్ని తుడిస్తే.. మురికి, క్రిములు, దుమ్మ, ధూళి వంటివి తొలగుతాయి. రోజ్ వాటర్ వాసన చూస్తే తలనొప్పి తగ్గుతుంది.