YS Jagan: ‘కచ్చితంగా గెలుస్తా’.. విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్..
విశాఖపట్నం నగరాన్ని ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని చేస్తానంటున్న వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి నేరుగా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోనే ఆ అంశాన్ని చేర్చడం టాక్ ఆఫ్ ద స్టేట్ గా మారింది. గతంలో విశాఖ రాజధాని అని చెప్పి ఎన్నికలకు వెళ్లాల్సిందని నిన్నటి వరకు ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తూ వచ్చాయి..
Most Read Stories