Hyderabad: హైదరాబాదీలకు ఇక పండుగే.. గచ్చిబౌలిలో ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే..
ఔటర్ రింగ్ రోడ్(ORR) నుంచి కొండాపూర్ వరకు నిర్మించిన మల్టీ-లెవల్ ఫ్లైఓవర్ను జూన్ 28న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే, గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గనుంది. అలాగే ప్రయాణీకుల ప్రయాణ సమయం కూడా ఆదా కానుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
