అనంత్ అంబానీ వంతారా నుంచి హైదరాబాద్ జూపార్క్కు త్వరలో అతిథులు!
హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్కు త్వరలో కొత్త అతిథులు రానున్నారు. జంతు మార్పిడి కార్యక్రమంలో భాగంగా అనంత్ అంబానీకి చెందిన వంతారా నుంచి ఒక కంగారూ జంట ఒక మగ, ఒక ఆడ హైదరాబాద్ జూ పార్క్కు రానున్నాయి. దీనికి ప్రతీగా వంతారాకు ఒక ఏనుగును ఇవ్వనున్నారు.
- Ashok Bheemanapalli
- Updated on: Dec 16, 2025
- 5:37 pm
సొంతగ్రామంలోనే అభ్యర్థుల ఓటమి.. ఆ ఎమ్మెల్యేలపై అధిష్టానం సీరియస్.. లిస్ట్లో ఉన్నదెవరూ!
తెలంగాణలో జరిగిన రెండు విడతల పంచాయతీ ఎన్నికల తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఊహించని పరిణామం ఎదురైంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో అధికారి పార్టీ ఎమ్మెల్యేలు తమ సొంతగ్రామంలోనే సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోలేక పోయారు. దీంతో ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధుల ఎంపికపై పెద్దగా దృష్టిపెట్టలేదనే చర్చ నడుస్తోంది. అంతేకాకుండా ఆయా ఎమ్మెల్యేలపై అధిష్టానం సీరియస్ అయినట్టు టాక్ నడుతస్తోంది.
- Ashok Bheemanapalli
- Updated on: Dec 16, 2025
- 3:31 pm
ఆర్టీసీ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. పండుగల వేళ టికెట్ ధరలు తగ్గింపు..
TGSRTC: క్రిస్మస్, న్యూ ఇయర్ క్రమంలో ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ తెలిపింది. ఆ టికెట్ ధరలను తగ్గించింది. దీని వల్ల ప్రజలకు ఛార్జీల భారం తగ్గనుంది. డిసెంబర్ 31వ తేదీ వరకు మాత్రమే ఈ డిస్కౌంట్ అమల్లోకి ఉండనుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
- Ashok Bheemanapalli
- Updated on: Dec 15, 2025
- 4:30 pm
Sankranthi Special Trains 2026: సంక్రాంతి ప్రయాణికులకు గుడ్న్యూస్.. రేపట్నుంచే స్పెషల్ ట్రైన్స్ బుకింగ్స్ ప్రారంభం!
సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ స్పెషల్ ట్రైన్లకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో జన్మభూమి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సహా కొన్ని రైళ్ల టైమింగ్స్లో మార్పులు..
- Ashok Bheemanapalli
- Updated on: Dec 13, 2025
- 8:56 pm
Traffic Diversions: మెస్సీ టూర్ ఎఫెక్ట్.. హైదరాబాద్లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్
ఫుడ్బాల్ లెజెంట్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ గోట్ ఇండియా టూర్లో భాగంగా శనివారం హైదరాబాద్ రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఉప్పల్ స్టేడియంలో ఫుడ్బాల్ మ్యాచ్ ఆడనున్నారు. అయితే ఈ మ్యాచ్ వీక్షించేందుకు జనాలు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు పోలీసులు. కాబట్టి ఈ ఆంక్షలు ఎక్కడెక్కడ ఉండనున్నాయో చూద్దాం పదండి.
- Ashok Bheemanapalli
- Updated on: Dec 12, 2025
- 9:58 pm
Lionel Messi: మెస్సీతో ఫోటో దిగాలనుందా? షరతులు వర్తిస్తాయ్.. రూ. 9.95 లక్షలు + GST.. వారికి మాత్రమే ఛాన్స్!
ప్రపంచ ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ హైదరాబాద్కి రాబోతున్నారనే వార్తతో అభిమానుల్లో ఉత్సాహం నెలకుంది. తమ అభిమాన ఆటగాడిని చూడాలని, కలవాలని చాలా మంది ఫ్యాన్ ఇగర్గా ఎదురు చూస్తున్నారు. అయితే కొందరికి మెస్సీని కలిసే అవకాశం కూడా కల్పిస్తున్నారు నిర్వాహకులు.. కానీ అతన్ని కలవాలంటే అభిమానులు భారీ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంది. ఇంతకు మెస్సీని కలిసి అతనితో ఫోటో దిగేందుకు ఎన్ని డబ్బులు చెల్లించాలో తెలుసా?.
- Ashok Bheemanapalli
- Updated on: Dec 11, 2025
- 8:40 pm
Telangana: ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త నగరానికి లేనంత గుర్తింపు సొంతం..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ సమ్మిట్ ద్వారా రూ.5.7 లక్షల కోట్ల పెట్టుబడులు, ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. 13,500 ఎకరాల్లో విస్తరించి, 13 లక్షల ఉద్యోగాలు, 9 లక్షల నివాసాలకు ఆశ్రయం కల్పించనునుంది. ఈ జీరో కార్బన్ సిటీ, AI, ఆరోగ్యం, డేటా సెంటర్ల వంటి ఆరు ప్రధాన విభాగాలుగా ఏర్పాటుకానుంది.
- Ashok Bheemanapalli
- Updated on: Dec 10, 2025
- 9:55 pm
Hyderabad: హైదరాబాద్లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా ఎన్నో అద్భుతాలు..
హైదరాబాద్ పర్యాటక రంగానికి కొత్త కళను తెస్తూ హెచ్ఎండీఏ కోత్వాల్గూడ ఎకో పార్క్ను రూ.150 కోట్లతో నిర్మించింది. శంషాబాద్ సమీపంలో 85 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్క్లో 6 ఎకరాల అంతర్జాతీయ పక్షుల కేంద్రం ఉంది. ప్రపంచం నలుమూలల నుండి 10,000 అరుదైన పక్షులు ఇక్కడ ఆకట్టుకోనున్నాయి.
- Ashok Bheemanapalli
- Updated on: Dec 6, 2025
- 8:41 pm
MM Keeravani: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో 90 నిమిషాల కీరవాణి కచేరి..
భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8న ప్రారంభమయ్యే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనే ప్రపంచ ప్రతినిధులకు భిన్న సాంస్కృతిక, కళారూపాలు అతిథులను అలరించనున్నాయి. ఈ సమ్మిట్ లో 90 నిమిషాల పాటు కీరవాణి ప్రత్యేక సంగీత కచేరి ఉంటుంది .
- Ashok Bheemanapalli
- Updated on: Dec 4, 2025
- 8:55 pm
Telangana: దేశంలోనే తొలి మహిళా ఫుట్బాల్ అకాడమీ తెలంగాణలో.. గ్లోబల్ సమ్మిట్లో..
దేశంలోనే తొలి మహిళా ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటు కానుంది. పురుషుల అకాడమీతో పాటు ఫిఫా-ఏఐఎఫ్ఎఫ్ భాగస్వామ్యంలో ఇది ఏర్పాటు కానుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో దీనికి సంబంధించిన కీలక ప్రకటన వెలువడనుంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే ఈ సమ్మిట్కు ప్రపంచ ప్రముఖులు హాజరుకానున్నారు. తెలంగాణ సంస్కృతి, కళలు, రుచికరమైన వంటకాలను ప్రపంచానికి చాటిచెప్పేలా స్వాగత కిట్లు అందజేయనున్నారు.
- Ashok Bheemanapalli
- Updated on: Dec 2, 2025
- 9:19 pm
Telangana: వరి సాగులో పరిడవిల్లుతున్న తెలంగాణ.. సాగులో పంజాబ్ను దాటేసి రికార్డు
సుస్థిర పాలన, రైతుకు అనుకూల విధానాలు, పంటల విస్తరణ.. ఇవన్నీ కలిసి తెలంగాణ వ్యవసాయాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లాయి. గత రెండేళ్లలో వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో రాష్ట్రం పంజాబ్ను అధిగమించి జాతీయ దృష్టిని ఆకర్షించింది. GSVAలో వ్యవసాయం వాటా 6.7% పెరిగి, 2024–25లో రూ.1.06 లక్షల కోట్లకు చేరింది.
- Ashok Bheemanapalli
- Updated on: Dec 2, 2025
- 4:32 pm
హైదరాబాద్లో మరొక ఫిల్మ్ సిటీ .. రంగంలో దిగిన స్టార్ హీరో
హైదరాబాద్ లో అతిపెద్ద ఫిలిమ్ సిటీ రామోజీ ఫిలిం సిటీ.. ఇప్పుడు మరో ఫిలిం సిటీ నిర్మించనున్నారని తెలుస్తుంది. హైదరాబాద్లో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఓ స్టార్ హీరో ఒప్పందం కుదుర్చుకున్నాడని తెలుస్తుంది. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.?
- Ashok Bheemanapalli
- Updated on: Dec 1, 2025
- 8:10 pm