ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. కాలు కోల్పోయినందుకు వ్యక్తికి రూ.89 లక్షల పరిహారం
ఆర్టీసీ బస్సు ఢీకొనడం వల్ల కాలు కోల్పోయినందుకు ఓ వ్యక్తికి ట్రైబ్యునల్ రూ.89 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు టీజీఎస్ఆర్టీసీకి ఆదేశాలు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. బ్యాంకులో పనిచేస్తున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో గాయాలయ్యాయి.
- Ashok Bheemanapalli
- Updated on: Apr 8, 2026
- 7:25 am
మగవారిని మౌనంగా వెంటాడుతున్న వ్యాధి.. జాగ్రత్తపడకుంటే అంతే సంగతులు!
హైదరాబాద్లో మగవారిని మౌనంగా వెంటాడుతున్న వ్యాధి.. ప్రోస్టేట్ క్యాన్సర్..! బయటకు పెద్దగా కనిపించదు. కానీ లోపల నిశ్శబ్దంగా పెరుగుతుంది. ముఖ్యంగా ప్రారంభ దశలో లక్షణాలు స్పష్టంగా లేకపోవడంతో చాలామంది దీనిని సాధారణ వృద్ధాప్య సమస్యగా తీసుకుని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితం.. ఆసుపత్రికి చేరే సమయానికి వ్యాధి ముదురుతోంది.
- Ashok Bheemanapalli
- Updated on: Apr 7, 2026
- 4:25 pm
Telangana: ఇది కదా కావాల్సింది.. తెలంగాణ విద్యార్థులకు భలే గుడ్ న్యూస్..
తెలంగాణ విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ .. ఒకే కిట్లో విద్యార్థుల అన్ని అవసరాలు! చదువు నుంచి హాస్టల్ వినియోగం వరకు 24 రకాల వస్తువులను ఉచితంగా అందించనున్న తెలంగాణ ప్రభుత్వం… లక్షలాది మందికి లాభం. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం ...
- Ashok Bheemanapalli
- Updated on: Apr 6, 2026
- 1:31 pm
Hyderabad TIMS: వారికి ప్రత్యేక వైద్యం.. టిమ్స్లో సౌకర్యాలు మామూలుగా లేవుగా.. ప్రారంభోత్సవం ఎప్పుడంటే..
తెలంగాణలో ప్రభుత్వ వైద్య రంగాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రులను కేవలం రాష్ట్ర ప్రజలకే కాకుండా.. విదేశీ రోగులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- Ashok Bheemanapalli
- Updated on: Apr 6, 2026
- 1:23 pm
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఫుల్ ప్రొటక్షన్.. కొత్త చట్టంలోని కీలక డీటేల్స్..
తల్లిదండ్రులను దేవుళ్లుగా భావించే సంస్కృతి ఉన్నా.. నేటి సమాజంలో వృద్ధుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలపై కఠిన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల వేతనాల నుంచి ప్రతి నెలా ఒక భాగాన్ని నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసేలా కొత్త చట్టానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
- Ashok Bheemanapalli
- Updated on: Apr 1, 2026
- 10:10 pm
Telangana: తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. రేపటి నుంచే అమల్లోకి.. రెడీగా ఉండండి..
రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను తీసుకొచ్చింది. ఏప్రిల్ 2 నుంచి ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాల్లో అమలు చేయనుంది. ఆ తర్వాత విడతల వారీగా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో రేతులకు ఎంతో ప్రయోజనం కలగనుంది.
- Ashok Bheemanapalli
- Updated on: Apr 1, 2026
- 7:20 pm
Telangana: తెలంగాణకు కేంద్రం సూపర్ న్యూస్.. ప్రత్యేక నిధులు విడుదల.. గ్రామాలకు పండుగే..
తెలంగాణలోని గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రత్యేక గ్రాంట్ల నిధులను మంగళవారం విడుదల చేసింది. ఈ మేరకు 15వ ఆర్ధిక సంఠం సిఫార్సుల మేరకు వీటిని విడుదల చేసింది. తెలంగాణలోని మరో ఆరు రాష్ట్రాలకు కూాడా గ్రాంట్లను విడుదల చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
- Ashok Bheemanapalli
- Updated on: Mar 31, 2026
- 4:34 pm
Telangana: ఇందిరమ్మ ఇళ్లలో ఏఐ ఫిల్టర్.. అర్హులకు న్యాయం, అనర్హులకు షాక్
తెలంగాణలో పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ఇళ్లు, వాహనాలు ఉన్నా ఫేక్ పత్రాలతో లబ్ధి పొందే ప్రయత్నాలను అరికట్టడానికి ప్రభుత్వం గ్రామస్థాయి కమిటీలు, AI సాంకేతికతను ఉపయోగిస్తోంది. కామారెడ్డిలో AI స్క్రీనింగ్ ద్వారా 428 మంది అనర్హులను గుర్తించారు. నిజమైన అర్హులకు న్యాయం జరిగేలా క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు.
- Ashok Bheemanapalli
- Updated on: Mar 28, 2026
- 8:44 pm
వాహనదారులకు సర్కార్ గుడ్న్యూస్.. ఇకపై ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్..!
తెలంగాణ వాహనదారులకు భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ (DL), రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) కోసం ఆర్టీవో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేసేలా కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. కార్డుల ప్రింటింగ్, పంపిణీ ప్రక్రియలో మార్పులు చేస్తూ సెంట్రలైజ్డ్ సిస్టమ్ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
- Ashok Bheemanapalli
- Updated on: Mar 28, 2026
- 11:10 am
Telangana: విద్యార్థులకు సూపర్ గుడ్న్యూస్.. బ్రేక్ఫాస్ట్ మెనూ వచ్చేసింది.. ఇదిగో ఐటమ్స్ లిస్ట్!
తెలంగాణలో విద్యార్థుల కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు రూపొందించిన ముఖ్యమంత్రి బ్రేక్ఫాస్ట్ పథకాన్ని 2026–27 విద్యా సంవత్సరంలో కొత్త రూపంలో అమలు చేయనున్నారు. ఈ పథకం ద్వారా ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు చదివే సుమారు 22 లక్షల మంది విద్యార్థులకు ప్రతి రోజు ఉదయం టిఫిన్తో పాటు పాలు లేదా రాగి జావ అందించనున్నారు.
- Ashok Bheemanapalli
- Updated on: Mar 27, 2026
- 1:31 pm
కాలు కోల్పోయిన చిన్నారి కేసు: భారీ పరిహారం ఇవ్వాలని TGSRTCకి ట్రైబ్యునల్ ఆదేశం
TGSRTC Compensation Case: 2020 ఆగస్టు 4న తల్లిదండ్రులతో కలిసి బొగారం నుంచి నెలపట్ల వైపు నడుచుకుంటూ వెళ్తుండగా రామన్నపేట సమీపంలో వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతతో బస్సు ముందుచక్రం చిన్నారి కుడికాలిపై వెళ్లింది. ఈ ప్రమాదం కారణంగా చిన్నారి కాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారించిన ట్రైబ్యునల్.. చిన్నారి కుటుంబానికి భారీ పరిహారం ఇవ్వాలని టీజీఎస్ఆర్టీసీని ఆదేశించింది.
- Ashok Bheemanapalli
- Updated on: Mar 26, 2026
- 7:46 pm
Chicken Shops: నాన్వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఆ రోజు నుంచి చికెన్ షాప్లు బంద్!
హైదరాబాద్ నగరంలో చికెన్ వ్యాపారం కీలక మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. లాభాలు తగ్గిపోవడంతో చికెన్ షాపు యజమానులు ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి నగరంలోని చికెన్ దుకాణాలు మూతపడనున్నాయి. పలుచోట్ల కనిపిస్తున్న పోస్టర్లు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి.
- Ashok Bheemanapalli
- Updated on: Mar 25, 2026
- 4:47 pm