Hyderabad: రెండేళ్లుగా వేధించిన అధిక రక్తపోటుకు చెక్.. గాంధీ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం
Rare Surgery Successfully: హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన లాపరోస్కోపిక్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఇటీవల ఆమె పరిస్థితి మరింత విషమించడంతో గాంధీ ఆస్పత్రిలో చేరింది. వైద్యులు సమగ్ర పరీక్షలు నిర్వహించగా, ఆమెకు "ఫియోక్రోమోసైటోమా" (Pheochromocytoma) అనే అత్యంత..
- Ashok Bheemanapalli
- Updated on: Jun 7, 2026
- 11:14 am
Telangana: విద్యార్థులకు సూపర్ గుడ్న్యూస్.. ఇకపై నేరుగా మీ ఖాతాల్లోకే డబ్బులు.. ఇదిగో కొత్త రూల్స్
తెలంగాణలోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. ఇకపై స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే జమ చేసేలా సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. విద్యాశాఖ డేటాతో ఈ-పాస్ పోర్టల్ను అనుసంధానిస్తూ, మరింత పారదర్శకంగా, వేగంగా నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రభుత్వం
- Ashok Bheemanapalli
- Updated on: Jun 6, 2026
- 10:27 am
Peddi Movie : టోక్యో నుంచి హైదరాబాద్కు.. మూడు రోజుల్లో పదిసార్లు పెద్ది సినిమా చూస్తాం.! : చరణ్ జపాన్ లేడీ ఫ్యాన్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.. మొదటి షో నుంచే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
- Ashok Bheemanapalli
- Updated on: Jun 5, 2026
- 10:09 pm
ఉచిత MMTS ప్రయాణానికి బ్రేక్! తెలంగాణ ప్రతిపాదనకు రైల్వే బోర్డు నో!
హైదరాబాద్ నగర ప్రయాణికులకు ఉచిత MMTS ప్రయాణంపై ఆశలు తాత్కాలికంగా చల్లారాయి. MMTS రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను రైల్వే బోర్డు తిరస్కరించింది. భారీ నష్టాలు, పెండింగ్ బకాయిలను కారణంగా చూపిన రైల్వే శాఖ, ఆర్థిక భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తేనే ప్రతిపాదనను పరిశీలిస్తామని స్పష్టం చేసింది.
- Ashok Bheemanapalli
- Updated on: Jun 5, 2026
- 1:20 pm
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్! వైద్యుల ఆందోళనకు కారణమేంటి?
తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు అలర్ట్. రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) పిలుపు మేరకు శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలల్లో ఓపీ (ఔట్ పేషెంట్) సేవలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 38 నిబంధనలను అధికారులు ఉల్లంఘిస్తున్నారంటూ వైద్యులు ఆందోళన బాట పట్టారు.
- Ashok Bheemanapalli
- Updated on: Jun 5, 2026
- 11:15 am
తుపాకీ వదిలి పుస్తకం పట్టి.. 60 ఏళ్ల వయసులో లాసెట్లో అదరగొట్టిన మావోయిస్ట్ మాజీ చీఫ్..
చదువుకోవడానికి వయసుతో పనేముంది.. సాధించాలనే సంకల్పం ఉండాలే కానీ ఏ వయసులోనైనా చరిత్ర సృష్టించవచ్చు" అని నిరూపించారు మాజీ మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి. దశాబ్దాల పాటు అడవిని నమ్ముకుని సాగిన ఆయన ప్రస్థానం.. ఇప్పుడు న్యాయ విద్యా రంగం వైపు మళ్లింది. ఇటీవల విడుదలైన తెలంగాణ లాసెట్-2026 ఫలితాల్లో దేవ్జీ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రవ్యాప్తంగా 349వ ర్యాంకు సాధించారు.
- Ashok Bheemanapalli
- Updated on: Jun 5, 2026
- 8:56 am
Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎబోలా వైరస్ కలకలం.. ఐసోలేషన్కు విదేశీ ప్రయాణికుడు..!
హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ అనుమానిత కేసు కలకలం రేపింది. సూడాన్కు చెందిన ఓ విదేశీ ప్రయాణికుడిని ఆరోగ్య పరీక్షల అనంతరం గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డుకు తరలించారు. నమూనాలను పరీక్షల కోసం పంపగా, ఫలితాల అనంతరం అసలు పరిస్థితిపై స్పష్టత రానుంది. ప్రస్తుతం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
- Ashok Bheemanapalli
- Updated on: Jun 4, 2026
- 2:44 pm
Hyderabad: 47 రోజుల పాటు 40 డిగ్రీలు.. 10 ఏళ్ల రికార్డులు బద్దలు.. ఉక్కిరిబిక్కిరైన ప్రజలు
ఒకప్పుడు ఏప్రిల్, మే నెలల్లో కొన్ని వారాల పాటు ఎండలు కాయడం హైదరాబాద్కు అలవాటే. కానీ ఈ 2026 వేసవి మాత్రం నగర ప్రజలకు ఒక పీడకలలా మిగిలిపోయింది. పగలు రోడ్డుపై అడుగుపెడితే నిప్పుల కొలిమి.. రాత్రి అయితే నిద్రపోనివ్వని ఉక్కపోత.. పదేళ్ల క్రితం నాటి రికార్డులను బద్దలు కొడుతూ.. ఏకంగా 47 రోజుల పాటు నగరం 40 డిగ్రీల సెల్సియస్ దాటి అల్లాడిపోయింది.
- Ashok Bheemanapalli
- Updated on: Jun 4, 2026
- 2:07 pm
చేయూత పెన్షన్లలో భారీ మార్పు..! ఇక డబ్బులు నేరుగా..
తెలంగాణ ప్రభుత్వం చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల వ్యవస్థలో కీలక సంస్కరణలు చేపట్టింది. ఇకపై పెన్షన్ నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతుంది. పంపిణీలో ఆలస్యం, అవకతవకలు నివారించి, పారదర్శకత, వేగం పెంచడమే లక్ష్యం. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు SERP ఆధ్వర్యంలో బ్యాంకు ఖాతాల అనుసంధానం వేగవంతం చేస్తున్నారు.
- Ashok Bheemanapalli
- Updated on: Jun 4, 2026
- 1:34 pm
Telangana: జనసేనలో కొత్త ఊపు.. పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన గడల శ్రీనివాసరావు
తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ తన ఉనికిని బలంగా చాటేందుకు అడుగులు వేస్తున్న వేళ.. ఆ పార్టీకి ఊపు తీసుకొచ్చే కీలక పరిణామం చోటుచేసుకుంది. కరోనా కాలంలో ప్రజలకు సుపరిచితమైన పేరు, తెలంగాణ ప్రజారోగ్య శాఖ మాజీ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు జనసేనలో చేరడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
- Ashok Bheemanapalli
- Updated on: Jun 3, 2026
- 8:58 pm
Hyderabad NIMS: రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
Nizam's Institute of Medical Sciences (నిమ్స్) దేశ వైద్య రంగంలో అరుదైన ఘనత సాధించింది. నిమ్స్ యూరాలజీ విభాగం విజయవంతంగా 2 వేల కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు పూర్తి చేసి కొత్త రికార్డు సృష్టించింది. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వేలాది మందికి ఈ ఆస్పత్రి ఆశాకిరణంగా మారగా, వైద్య బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
- Ashok Bheemanapalli
- Updated on: May 22, 2026
- 9:35 pm
గురుకులాలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..
తెలంగాణలో గురుకులాలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టళ్ల నిర్వహణకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. విద్యార్థుల పోషకాహారం, వసతి, సంక్షేమ సదుపాయాల కోసం రూ.221.24 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి నెలా క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తామని ప్రకటించింది.
- Ashok Bheemanapalli
- Updated on: May 18, 2026
- 1:56 pm