Hyderabad: గుడ్న్యూస్ అంటే ఇది.. హైదరాబాద్లో పాడ్ ట్యాక్సీలు.. ముందుగా ఈ ప్రాంతంలోనే..
హైదరాబాద్ నగరవాసులకు మరో వినూత్న రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. మెట్రో ప్రయాణికులకు చివరి మైలు సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం ‘పాడ్ ట్యాక్సీ’లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (పీఆర్టీ) పేరుతో తీసుకురానున్న ఈ వ్యవస్థ మెట్రో స్టేషన్లను నేరుగా ప్రధాన కార్యాలయాలు, ఐటీ హబ్లు, నివాస ప్రాంతాలతో అనుసంధానించనుంది.
- Ashok Bheemanapalli
- Updated on: Feb 26, 2026
- 11:11 am
Telangana: గృహలక్ష్మి లబ్ధిదారులకు తీపి కబురు చెప్పిన రేవంత్ సర్కార్..
తెలంగాణ ప్రభుత్వం నిలిచిపోయిన గృహలక్ష్మి ఇళ్లను ఇందిరమ్మ హౌసింగ్ పథకం కింద పూర్తి చేయాలని నిర్ణయించింది. దశల వారీగా నిధులు విడుదల చేసి వేలాది కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడానికి చర్యలు చేపడుతోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వేలాది లబ్ధిదారులకు ఇది ఊరటగా మారనుంది.
- Ashok Bheemanapalli
- Updated on: Feb 21, 2026
- 9:34 pm
Telangana Rain Alert: ఉన్నట్టుండి మూడు రోజుల పాటు వర్షాలు.. అకాల వర్షంతో జాగ్రత్త!
తెలంగాణలో వాతావరణం మారే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రానికి వర్షాలపై హెచ్చరిక జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. శ్రీలంక సముద్ర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
- Ashok Bheemanapalli
- Updated on: Feb 21, 2026
- 4:51 pm
Telangana: పాఠశాలల్లో ఇక ముద్ద అన్నానికి గుడ్ బై.! విద్యార్ధులకు ఇది కదా కావాల్సింది..
పాఠశాల విద్యార్ధులకు ఇది కదా కావాల్సింది. ఇక ముద్ద అన్నానికి గుడ్ బై చెప్పాల్సిందే. రాష్ట్రంలోని స్కూల్స్కి స్టీమ్ రైస్ అందిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా. ఓ సారి లుక్కేయండి.
- Ashok Bheemanapalli
- Updated on: Feb 21, 2026
- 9:17 am
Hyderabad: లక్ష్మీగూడలో ప్లాట్లకు భారీ డిమాండ్..! గరిష్ఠ ధర ఎంత పలికిందంటే..?
హైదరాబాద్ సమీపంలోని రాజేంద్రనగర్ మండలం లక్ష్మీగూడలో తెలంగాణ హౌసింగ్ బోర్డు నిర్వహించిన ఓపెన్ ప్లాట్ల పబ్లిక్ వేలం బుధవారం ఉత్సాహంగా సాగింది. వేలంలో 49 మంది బిడ్డర్లు పాల్గొనడం విశేషం. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి .. ..
- Ashok Bheemanapalli
- Updated on: Feb 19, 2026
- 9:26 pm
హైదరాబాద్లో అనిరుధ్ తొలి లైవ్ కాన్సర్ట్.. ఒక్కో టికెట్ కోసం ఐదుగురు పోటీ..!
రాక్ స్టార్ అనిరుధ్ సంగీతం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ్ ఇండస్ట్రీలో రాక్ స్టార్ అనిరుద్. తెలుగులోనూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించారు అనిరుద్ . హైదరాబాద్లో అనిరుధ్ రవిచందర్ కాన్సర్ట్ నిర్వహించనున్నారు .
- Ashok Bheemanapalli
- Updated on: Feb 18, 2026
- 8:17 pm
Telangana: తెలంగాణ వాసులకు గుడ్న్యూస్.. ఆ ప్రాంతంలో త్వరలోనే ‘హెల్త్ సిటీ’ ఏర్పాటు!
తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘హెల్త్ సిటీ’ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. AI, క్వాంటం కంప్యూటింగ్తో మారుమూల ప్రాంతాలకూ వైద్య సేవలను అందించి, గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యం అన్నారు. ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైలింగ్, మహిళలకు క్యాన్సర్ పరీక్షలు, ప్రభుత్వాసుపత్రుల ఆధునికీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు.
- Ashok Bheemanapalli
- Updated on: Feb 17, 2026
- 8:00 am
డిఫెన్స్ జాబ్ కోసం ఇదే గోల్డెన్ ఛాన్స్.. అగ్నివీర్ రిక్రూట్మెంట్ డిటైల్స్ ఇవే!
కేంద్ర ప్రభుత్వం అగ్నివీర్ పథకం కింద వివిధ కేటగిరీల్లో దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 1 చివరి తేదీ. ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జూన్ 1-15 మధ్య 13 భాషల్లో జరుగుతుంది. గరిష్ఠ వయోపరిమితి 21 నుండి 22 ఏళ్లకు పెరిగింది. ఐటీఐ, డిప్లొమా, ఎన్సీసీ అర్హత ఉన్నవారికి బోనస్ మార్కులుంటాయి. మోసగాళ్లను నమ్మవద్దని ఆర్మీ హెచ్చరించింది.
- Ashok Bheemanapalli
- Updated on: Feb 14, 2026
- 9:43 pm
Municipal Election: మున్సిపల్ ఛైర్మన్, మేయర్ ఎన్నికలపై ఎక్స్ అఫీషియోల ఎఫెక్ట్.. కీలక క్లారిటీ ఇచ్చిన ఎస్ఈసీ!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో వార్డు స్థాయి ఫలితాలు వచ్చాక.. రాజకీయ పోరు ఇప్పుడు రెండో దశకు చేరింది. అంటే.. ఛైర్మన్, మేయర్ల పరోక్ష ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు కీలకంగా మారనున్నాయి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫిబ్రవరి 16న పరోక్ష ఎన్నికలు నిర్వహించనుంది.
- Ashok Bheemanapalli
- Updated on: Feb 14, 2026
- 12:52 pm
Telangana: ప్రతి పరీక్షా కేంద్రంలో అది మస్ట్.. స్పష్టం చేసిన ఇంటర్ బోర్డ్..!
ఫిబ్రవరి 25 నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అన్ని కేంద్రాల్లో CCTV నిఘా ఉండనుంది. పరీక్షలకు సంబంధించి తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి కొన్ని సూచనలు చేసింది. అవెంటో ఈ కథనంలో తెలుసుకుందాం ... ... ... ..
- Ashok Bheemanapalli
- Updated on: Feb 14, 2026
- 12:01 pm
Telangana: తెలంగాణ బీటెక్ విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. ఇది కదా కావాల్సింది
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో చదువుతున్న బీటెక్ విద్యార్ధులకు నిజంగానే పండుగ లాంటి వార్త అందించనుంది. ఫీజుల విషయంలో కీలక నిర్ణయం త్వరలోనే రానుంది. మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా. ఓ సారి లుక్కేయండి.
- Ashok Bheemanapalli
- Updated on: Feb 12, 2026
- 8:03 pm
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త.. కొత్త స్కీమ్ రూపకల్పనలో అధికారులు!
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో కొత్త ఆరోగ్య పథకం అందుబాటులోకి రానుంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగుల కోసం ప్రభుత్వం కొత్తగా రూపొందిస్తున్న ఈ స్కీమ్ను న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీంగా పిలవనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నగదు రహిత వైద్య సేవల పథకంలో ఎదురవుతున్న సమస్యలను పూర్తిగా తొలగించి, మరింత బలమైన విధానంతో కొత్త పథకాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
- Ashok Bheemanapalli
- Updated on: Feb 11, 2026
- 12:51 pm