Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashok Bheemanapalli

Ashok Bheemanapalli

Senior Correspondent - TV9 Telugu

ashok.bheemanapalli@tv9.com
త్వరలో భూమి సముద్రంలో కలిసిపోనుందా..! శాస్త్రవేత్తల ఆందోళనకు కారణమేంటి?

త్వరలో భూమి సముద్రంలో కలిసిపోనుందా..! శాస్త్రవేత్తల ఆందోళనకు కారణమేంటి?

కలియుగం త్వరలో అంతమైపోతుంది.. భూమి కనరుమరుగైపోతుంది.. మావనావళి తుడిచిపెట్టుకుపోతారనే వార్తలు కొన్నేళ్లుగా వింటూనే వస్తున్నాం. ఇప్పటివరకూ అలాంటి దాఖలాలేవీ కనబడలేదు. ఎందుకంటే ఇలాంటి వార్తలకు ఎలాంటి మూలం ఉండదు.. శాస్త్రీయ ఆధారాలు అసలే ఉండవు. ఎవరో కొందరు వ్యక్తులు, చారిత్రక గ్రంథాల్లో ఉన్న వాటి ఆధారంగా భూమి అంతం.. మానవాళి కనుమరుగు అనే విషయాలు వెల్లడిస్తుంటారు.

రైలును ఆపేసి మరీ ఈ లోకో పైలట్‌ చేసిన పనికి.. అందరు షాక్

రైలును ఆపేసి మరీ ఈ లోకో పైలట్‌ చేసిన పనికి.. అందరు షాక్

రైల్వే స్టేషన్లలో ఒక ప్లాట్‌ఫారమ్‌ మీదనుంచి మరో ప్లాట్‌ఫారం మీదకు వెళ్లడానికి ప్రయాణికులు మెట్లు ఎక్కి వెళ్లలేక పట్టాలు దాటుకుంటూ వెళ్తారు. అది చాలా ప్రమాదమని, అలాచేయొద్దని రైల్వే అధికారులు ఎంత చెప్పినా చాలామంది పట్టించుకోరు. అలా పట్టాలు దాటుతూ ఒక్కోసారి ప్రమాదాల బారిన పడిన ఘటనలు చూశాం.

పట్టాలెక్కనున్న కొత్త బుల్లెట్ రైలు.. మూడున్నర గంటల్లోనే 840 కి.మీ..! ఎక్కడంటే?

పట్టాలెక్కనున్న కొత్త బుల్లెట్ రైలు.. మూడున్నర గంటల్లోనే 840 కి.మీ..! ఎక్కడంటే?

గత కొన్నేళ్లుగా భారత రైల్వే వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వందే భారత్, హై స్పీడ్ రైల్, మెట్రో వంటి అత్యాధునిక రైళ్లు ఒక్కొక్కటిగా పట్టాలపైకి ఎక్కి ప్రయాణికులకు సౌకర్యవంతమైందే కాకుండా వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ప్రధాన రైల్వే స్టేషన్లను ఎయిర్‌పోర్టుల తరహాలో అభివృద్ధి చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.

బొద్దింక పాలు.. గేదె పాల కంటే బలమా ??

బొద్దింక పాలు.. గేదె పాల కంటే బలమా ??

మనం ఆవు పాలు, మేక పాలు, గాడిద పాల గురించి విన్నాం.. కానీ మీరు ఎప్పుడైనా బొద్దింక పాలు గురించి విన్నారా? ఛీ.. యాక్‌! బొద్దింక పాలా? బొద్దింకకు అంత మ్యాటర్‌ ఉందా అని మాత్రం అడగకండి. ఎందుకంటే బొద్దింకల పాలే భవిష్యత్‌లో సూపర్ ఫుడ్‌ కానుందట. బొద్దింక పాలల్లో ఆవు, గేదె పాల కంటే మూడు రెట్లు ఎక్కువ పోషకాలున్నాయని తాజాగా కనుగొన్నారు.

Andhra News: క్రికెట్‌ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి.. 8లక్షలు పోగొట్టుకుని అప్పులు తీర్చలేక..

Andhra News: క్రికెట్‌ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి.. 8లక్షలు పోగొట్టుకుని అప్పులు తీర్చలేక..

క్రికెట్‌ బెట్టింగ్‌కు మరో యువకుడు బలయ్యాడు. ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లో 8 లక్షలు పోగొట్టుకున్న కడప జిల్లాకు చెందిన ప్రేమ్‌సాయిరెడ్డి.. ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. ప్రేమ్ సాయిరెడ్డి ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌తో 8 లక్షలు పోగొట్టుకున్నాడు.. అయితే.. ఆ అప్పులు తీర్చేందుకు దారి లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Earthquake: ‘సాయం చేయండి’.. శిథిలాల కిందే శవాల దిబ్బలు.. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే..

Earthquake: ‘సాయం చేయండి’.. శిథిలాల కిందే శవాల దిబ్బలు.. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే..

ఆగ్నేసియా దేశాలను భూకంపం కుదిపేసింది. ఆరు భూకంపాలు మయన్మార్‌, థాయ్‌లాండ్‌ అతలాకుతలం చేశాయి. 7.7 మ్యాగ్నిట్యూడ్స్‌ పాయింట్స్‌తో వచ్చిన భూ ప్రళయంతో మయన్మార్‌, థాయ్‌లాండ్‌ విలవిల్లాడుతున్నాయి. భారీ భవనాలు నేలమట్టం కావడంతో ఎక్కడ చూసినా శిథిలాలు, శవాల దిబ్బలు దర్శనమిస్తుండడం మనసులను కలచివేస్తోంది.

Telangana: తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం శుభవార్త..  ఉగాదికి

Telangana: తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం శుభవార్త.. ఉగాదికి

ఏప్రిల్ నుంచి రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం ఇవ్వబోతున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించింది. ఉగాది రోజు లాంఛనంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 91,19,268 రేషన్‌కార్డులు ఉన్నాయి. ఇందులో లబ్ధిదారులు 2,82,77,859 మంది ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే...

Hyderabad: హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళలు పొడిగింపు.. ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్.. అదేంటంటే

Hyderabad: హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళలు పొడిగింపు.. ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్.. అదేంటంటే

హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటిదాకా చివరి రైలు రాత్రి 11 గంటలకు ఉండగా.. ఇకపై అది రాత్రి 12.15 గంటలకు స్టార్ట్ కానుంది. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్.. ఆ వివరాలు ఇలా ఉన్నాయంటే..

భోజన ప్రియులకు షాకింగ్ న్యూస్.. నోరూరించే ఈ బోటీ.. తిన్నారంటే పోతారు..!

భోజన ప్రియులకు షాకింగ్ న్యూస్.. నోరూరించే ఈ బోటీ.. తిన్నారంటే పోతారు..!

ఇది కల్తీకాలం..! నిత్యం మనం తినేది, తాగేదీ ప్రతిదీ కల్తీ..! చివరకు కూరలో వేసుకునే కారం, పసుపూ కల్తీనే..! ఇలా ఒక్కటేంటి.. ఎందెందు వెతికినా అందందే కల్తీ దందా కనిపిస్తోంది. దీంతో ప్రజలు క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక రోగాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం ఏం కొనాలో..ఏం తినాలో తెలియని పరిస్థితి దాపురించింది. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు వరుస తనిఖీలతో హడలెత్తిస్తున్నా కల్తీగాళ్ల వక్రబుద్ది మారట్లేదు.

హిమగిరిగా మారిన తిరుమల వీడియో

హిమగిరిగా మారిన తిరుమల వీడియో

తిరుమల గిరులు హిమగిరులను తలపిస్తున్నాయి. హోళీ వేళ తిరుమల గిరులు దవళవర్ణంలో మెరిసిపోయాయి. తిరుమల ఏడు కొండలను మంచు కమ్మేసింది. నింగిలోని మేఘాలు నేలపైకి వచ్చాయా అన్నట్టుగా తట్టమైన పొగమంచు పాలసముద్రాన్ని తలపించింది. రెండు మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం నెలకొంటోంది. ఓ వైపు ఎండలు ఉక్కపోత... మరోవైపు కొన్ని చోట్ల వర్షాలు కురుస్తుంటే ఇప్పడు తిరుమలను పొగమంచు కమ్మేసింది.

పైప్‌లైన్‌లో 15 కి.మీ పాకుతూ వెళ్లి.. వీడియో

పైప్‌లైన్‌లో 15 కి.మీ పాకుతూ వెళ్లి.. వీడియో

గతేడాది ఉక్రెయిన్‌ సైనికులు రష్యా సరిహద్దులు దాటి అక్కడి కస్క్‌ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఇద్దరి మధ్య పోరాటం కొనసాగుతోంది. ఈ క్రమంలో కీవ్‌ సైన్యంపై దాడులకు రష్యన్‌ ప్రత్యేక బలగాలు కొత్త మార్గాన్ని ఎంచుకున్నాయి. ఓ గ్యాస్‌ పైప్‌లైన్‌లో దాక్కుని కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి మరీ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాయి. ఉక్రెయిన్‌ సైన్యంతో పాటు రష్యన్‌ యుద్ధ బ్లాగర్లను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది.

Telangana: ఇకపై క్యూఆర్ కోడ్‌తో.. ‘స్మార్ట్’ రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయోచ్.. పూర్తి వివరాలు

Telangana: ఇకపై క్యూఆర్ కోడ్‌తో.. ‘స్మార్ట్’ రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయోచ్.. పూర్తి వివరాలు

కొత్త రేషన్ కార్డులపై కీలక అప్ డేట్ వచ్చేసింది. రేషన్ కార్డుల జారీ చేసే ప్రక్రియ, స్మార్ట్ కార్డుల వివరాలు ఏంటి అన్న విషయంపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..