MM Keeravani: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో 90 నిమిషాల కీరవాణి కచేరి..
భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8న ప్రారంభమయ్యే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనే ప్రపంచ ప్రతినిధులకు భిన్న సాంస్కృతిక, కళారూపాలు అతిథులను అలరించనున్నాయి. ఈ సమ్మిట్ లో 90 నిమిషాల పాటు కీరవాణి ప్రత్యేక సంగీత కచేరి ఉంటుంది .
- Ashok Bheemanapalli
- Updated on: Dec 4, 2025
- 8:55 pm
Telangana: దేశంలోనే తొలి మహిళా ఫుట్బాల్ అకాడమీ తెలంగాణలో.. గ్లోబల్ సమ్మిట్లో..
దేశంలోనే తొలి మహిళా ఫుట్బాల్ అకాడమీ ఏర్పాటు కానుంది. పురుషుల అకాడమీతో పాటు ఫిఫా-ఏఐఎఫ్ఎఫ్ భాగస్వామ్యంలో ఇది ఏర్పాటు కానుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో దీనికి సంబంధించిన కీలక ప్రకటన వెలువడనుంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే ఈ సమ్మిట్కు ప్రపంచ ప్రముఖులు హాజరుకానున్నారు. తెలంగాణ సంస్కృతి, కళలు, రుచికరమైన వంటకాలను ప్రపంచానికి చాటిచెప్పేలా స్వాగత కిట్లు అందజేయనున్నారు.
- Ashok Bheemanapalli
- Updated on: Dec 2, 2025
- 9:19 pm
Telangana: వరి సాగులో పరిడవిల్లుతున్న తెలంగాణ.. సాగులో పంజాబ్ను దాటేసి రికార్డు
సుస్థిర పాలన, రైతుకు అనుకూల విధానాలు, పంటల విస్తరణ.. ఇవన్నీ కలిసి తెలంగాణ వ్యవసాయాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లాయి. గత రెండేళ్లలో వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో రాష్ట్రం పంజాబ్ను అధిగమించి జాతీయ దృష్టిని ఆకర్షించింది. GSVAలో వ్యవసాయం వాటా 6.7% పెరిగి, 2024–25లో రూ.1.06 లక్షల కోట్లకు చేరింది.
- Ashok Bheemanapalli
- Updated on: Dec 2, 2025
- 4:32 pm
హైదరాబాద్లో మరొక ఫిల్మ్ సిటీ .. రంగంలో దిగిన స్టార్ హీరో
హైదరాబాద్ లో అతిపెద్ద ఫిలిమ్ సిటీ రామోజీ ఫిలిం సిటీ.. ఇప్పుడు మరో ఫిలిం సిటీ నిర్మించనున్నారని తెలుస్తుంది. హైదరాబాద్లో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఓ స్టార్ హీరో ఒప్పందం కుదుర్చుకున్నాడని తెలుస్తుంది. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.?
- Ashok Bheemanapalli
- Updated on: Dec 1, 2025
- 8:10 pm
కోకాపేట నియోపోలిస్లో ఆల్ టైం రికార్డు.. ఎకరం ఏకంగా రూ.151.25 కోట్లు!
రంగారెడ్డి జిల్లాలోని కోకాపేటలోరోసారి భూములకు రికార్డు ధర లభించింది. నియోపోలిస్ లేఅవుట్లో హెచ్ఎండీఏ నిర్వహించిన తాజా ఈ–వేలంలో ఎకరా ధర ఏకంగా రూ.151.25 కోట్ల గరిష్టానికి చేరి సంచలనం సృష్టించింది. ఫ్లాట్ నంబర్లు 15, 16 కలిపి మొత్తం 9.06 ఎకరాలకు జరిగిన ఈ వేలం ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం తెచ్చింది..
- Ashok Bheemanapalli
- Updated on: Nov 28, 2025
- 9:20 pm
Lionel Messi: హైదరాబాద్లో ఫుట్బాల్ లెజెండ్ మెస్సీని మీటయ్యే చాన్స్.. ఎప్పుడు.. ఎలా అంటే..?
ప్రపంచ స్టార్ ఫుడ్బాల్ ప్లేయర్.. యావత్ ప్రపంచ ఫుట్బాల్ అభిమానులను తన మాయాజాలంతో మంత్రముగ్ధులను చేసే లియోనెల్ మెస్సీని మీరు కలవాలనుకుంటున్నారా?.. అయిదే మీకు ఇదే మంచి ఛాన్స్.. ఎందకంటే ఆయన తర్వలోనే మన హైదరాబాద్ రాబోతున్నారు. ఇంతకు ఆయన్ను ఎలా, ఎక్కడ కలివాలో అనుకుంటున్నారా? అయితే తెలుసుకుందాం పదండి.
- Ashok Bheemanapalli
- Updated on: Nov 28, 2025
- 6:41 pm
Hyderabad: మీరు అలా కారు లేదా బైక్ వాష్ చేస్తున్నారా రూ. 10 వేల ఫైన్.. ఇదిగో ప్రూఫ్..
ఇప్పుడు అంటే శీతాకాలం నడుస్తోంది. కానీ ఒకసారి సమ్మర్ వస్తే హైదరాబాద్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాగునీరు కూడా లభించక చాలా ప్రాంతాల్లో ప్రజలు అల్లాడిపోతారు. అందుకే నీటిని పొదుపుగా వాడమని అధికారులు పదే, పదే చెబుతుంటారు. కానీ కొందరు మాత్రం ఈ హెచ్చరికలను అస్సలు పట్టించుకోరు...
- Ashok Bheemanapalli
- Updated on: Nov 25, 2025
- 8:42 pm
Telangana: తెలంగాణలో పెన్షన్ పొందేవారికి శుభవార్త.. ఇకపై ఆ ఇబ్బంది ఉండదు..
చేయూత పింఛన్లు పొందే వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు వేలిముద్ర సమస్యలు రాకుండా ఉండేందుకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అధికారులు ముఖ గుర్తింపు ప్రక్రియను ప్రారంభించారు. వేలిముద్ర స్కాన్ కాక ఇబ్బంది పడుతున్న లబ్ధిదారుల కోసం సెర్ప్ సిబ్బంది నేరుగా ఇళ్లకే వెళ్లి పింఛన్ ధృవీకరణ చేస్తున్నారు.
- Ashok Bheemanapalli
- Updated on: Nov 25, 2025
- 4:11 pm
దాతృత్వం చాటుకున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. గ్రామాభివృద్ధికి 11 ఎకరాల భూమి విరాళం
తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గొప్ప మనస్సు చాటుకున్నారు. గ్రామాభివృద్ధి కోసం తన 11 ఎకరాల సొంత భూమిని విరాళంగా ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాలోని తన స్వగ్రామం రహత్ నగర్ లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు పది ఎకరాలు, సబ్ స్టేషన్ కోసం ఎకరా తన స్వంత భూమిని విరాళంగా ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్నారు.
- Ashok Bheemanapalli
- Updated on: Nov 23, 2025
- 3:31 pm
CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు భారీ ఏర్పాట్లు.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు!
Telangana Rising Global Summit: డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఘనంగా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ ఏరియాలో నిర్వహించే రెండు రోజుల వేడుకలను రెండేండ్ల విజయోత్సవాలుగా జరపాలని సూచించారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై శనివారం మధ్యాహ్నం సీఎంవో అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
- Ashok Bheemanapalli
- Updated on: Nov 22, 2025
- 7:30 pm
Telangana: తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. స్కాలర్షిప్ బకాయిలు విడుదలకు గ్రీన్ సిగ్నల్
Telangana Scholarship 2025: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వేలాది విద్యార్థులు ఎదురుచూస్తున్న స్కాలర్షిప్ బకాయిల సమస్యను ప్రభుత్వం పరిష్కరించింది. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ రూ.161 కోట్ల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ చర్యతో డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ ఇలా మొత్తం 2,813 కాలేజీలు ఈ నిధులతో లాభం పొందనున్నాయి.
- Ashok Bheemanapalli
- Updated on: Nov 21, 2025
- 1:42 pm
Telangana: రేవంత్ సర్కార్ తీపికబురు.. వారికి భారీగా రుణమాఫీ నిధులు విడుదల!
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్థికంగా కుంగిపోయిన చేనేత కార్మికుల భారం తగ్గించేందుకు రూ.33 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులపై ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో.. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది కార్మికులు ఎదురుచూస్తున్న రుణమాఫీ ప్రక్రియ అధికారికంగా..
- Ashok Bheemanapalli
- Updated on: Nov 21, 2025
- 11:08 am