Infosys Hiring: ఫ్రెషర్స్కు గుడ్న్యూస్.. ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో ఆహ్వానం! పూర్తి వివరాలు ఇవే!
ఇన్ఫోసిస్.. 2025 అకడమిక్ ఇయర్ పూర్తి చేసుకునే యువతకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఈ దిగ్గజ సంస్థ.. తాజా క్యాంపస్ – ఆఫ్ క్యాంపస్ నియామకాల ద్వారా స్కిల్ ఉన్న అభ్యర్థులను ఆకర్షిస్తోంది. ఇంజనీరింగ్ విద్యార్థుల కలగా మారిన ఇన్ఫోసిస్లో ఉద్యోగం సాధించే అవకాశం ఇప్పుడు మరింత దగ్గరైంది. ఆకర్షణీయమైన వేతనాలు, అంతర్జాతీయ ప్రమాణాల శిక్షణతో పాటు బలమైన కెరీర్కు ఇది బేస్గా నిలవనుంది.
- Ashok Bheemanapalli
- Updated on: Dec 26, 2025
- 10:39 am
Telangana: జిల్లాల్లోని పేద రోగులకు ఇది వరం లాంటి వార్తే.. సర్కార్ కీలక నిర్ణయం..
తెలంగాణ ప్రభుత్వం పేదలకు నాణ్యమైన వైద్య సేవలను వారి ఇంటి దగ్గరనే అందించడానికి కీలక చర్యలు తీసుకుంది. ప్రస్తుతం జిల్లాల్లో సరైన చికిత్స లభించకపోవడం, రోగులు హైదరాబాద్లోని పెద్ద ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండటం, ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆస్పత్రులపై ఒత్తిడి పెరగడం వంటి సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
- Ashok Bheemanapalli
- Updated on: Dec 25, 2025
- 1:09 pm
అమెరికా వెళ్లాలనుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు షాక్.. H-1B వీసా లాటరీ విధానం రద్దు!
ఇక లాటరీతో వీసా దక్కే రోజులకు అమెరికా ఫుల్స్టాప్ పెట్టింది. ఇప్పటివరకు అదృష్టం ఉంటే చాలు.. పేరు లాటరీలో పడితే అమెరికా గేట్లు తెరుచుకునేవి. కానీ ఇకపై ఆ సీన్ లేదు. తెలివితేటలు, హై సాలరీ ఉన్నవారికే వీసా అనే కొత్త పాలసీకి అమెరికా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకు H-1B వీసాల కోసం..
- Ashok Bheemanapalli
- Updated on: Dec 24, 2025
- 9:55 pm
Hyderabad: గచ్చిబౌలిలో రూ. 26 లక్షలకే ఫ్లాట్లు.. హైదరాబాదీలకు అద్దిరిపోయే గుడ్న్యూస్..
సొంత ఇంటి కల అనేది అందరికీ ఉంటుంది. కొందరు తమ శాలరీ తక్కువైనా సరే.. ఈఎంఐలు పెట్టి మరీ సొంత ఇల్లు కొనాలని అనుకుంటున్నారా.. అయితే మీకోసమే ఓ గుడ్ న్యూస్ తీసుకొచ్చాం. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..
- Ashok Bheemanapalli
- Updated on: Dec 20, 2025
- 10:17 am
Telangana: రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. అకౌంట్లలో డబ్బు జమ..
తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్ల సాగు రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్ పంపిణీని ప్రారంభించింది. రూ.649.84 కోట్లు విడుదల చేయగా, 24 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే లక్షల మంది ఖాతాల్లో నగదు జమ అయింది. అర్హతగల రైతులు బోనస్ అందకపోతే ఏం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..
- Ashok Bheemanapalli
- Updated on: Dec 20, 2025
- 9:24 am
అనంత్ అంబానీ వంతారా నుంచి హైదరాబాద్ జూపార్క్కు త్వరలో అతిథులు!
హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్కు త్వరలో కొత్త అతిథులు రానున్నారు. జంతు మార్పిడి కార్యక్రమంలో భాగంగా అనంత్ అంబానీకి చెందిన వంతారా నుంచి ఒక కంగారూ జంట ఒక మగ, ఒక ఆడ హైదరాబాద్ జూ పార్క్కు రానున్నాయి. దీనికి ప్రతీగా వంతారాకు ఒక ఏనుగును ఇవ్వనున్నారు.
- Ashok Bheemanapalli
- Updated on: Dec 16, 2025
- 5:37 pm
సొంతగ్రామంలోనే అభ్యర్థుల ఓటమి.. ఆ ఎమ్మెల్యేలపై అధిష్టానం సీరియస్.. లిస్ట్లో ఉన్నదెవరూ!
తెలంగాణలో జరిగిన రెండు విడతల పంచాయతీ ఎన్నికల తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఊహించని పరిణామం ఎదురైంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో అధికారి పార్టీ ఎమ్మెల్యేలు తమ సొంతగ్రామంలోనే సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోలేక పోయారు. దీంతో ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధుల ఎంపికపై పెద్దగా దృష్టిపెట్టలేదనే చర్చ నడుస్తోంది. అంతేకాకుండా ఆయా ఎమ్మెల్యేలపై అధిష్టానం సీరియస్ అయినట్టు టాక్ నడుతస్తోంది.
- Ashok Bheemanapalli
- Updated on: Dec 16, 2025
- 3:31 pm
ఆర్టీసీ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. పండుగల వేళ టికెట్ ధరలు తగ్గింపు..
TGSRTC: క్రిస్మస్, న్యూ ఇయర్ క్రమంలో ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ తెలిపింది. ఆ టికెట్ ధరలను తగ్గించింది. దీని వల్ల ప్రజలకు ఛార్జీల భారం తగ్గనుంది. డిసెంబర్ 31వ తేదీ వరకు మాత్రమే ఈ డిస్కౌంట్ అమల్లోకి ఉండనుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
- Ashok Bheemanapalli
- Updated on: Dec 15, 2025
- 4:30 pm
Sankranthi Special Trains 2026: సంక్రాంతి ప్రయాణికులకు గుడ్న్యూస్.. రేపట్నుంచే స్పెషల్ ట్రైన్స్ బుకింగ్స్ ప్రారంభం!
సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ స్పెషల్ ట్రైన్లకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో జన్మభూమి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సహా కొన్ని రైళ్ల టైమింగ్స్లో మార్పులు..
- Ashok Bheemanapalli
- Updated on: Dec 13, 2025
- 8:56 pm
Traffic Diversions: మెస్సీ టూర్ ఎఫెక్ట్.. హైదరాబాద్లోని ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్
ఫుడ్బాల్ లెజెంట్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ గోట్ ఇండియా టూర్లో భాగంగా శనివారం హైదరాబాద్ రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఉప్పల్ స్టేడియంలో ఫుడ్బాల్ మ్యాచ్ ఆడనున్నారు. అయితే ఈ మ్యాచ్ వీక్షించేందుకు జనాలు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు పోలీసులు. కాబట్టి ఈ ఆంక్షలు ఎక్కడెక్కడ ఉండనున్నాయో చూద్దాం పదండి.
- Ashok Bheemanapalli
- Updated on: Dec 12, 2025
- 9:58 pm
Lionel Messi: మెస్సీతో ఫోటో దిగాలనుందా? షరతులు వర్తిస్తాయ్.. రూ. 9.95 లక్షలు + GST.. వారికి మాత్రమే ఛాన్స్!
ప్రపంచ ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ హైదరాబాద్కి రాబోతున్నారనే వార్తతో అభిమానుల్లో ఉత్సాహం నెలకుంది. తమ అభిమాన ఆటగాడిని చూడాలని, కలవాలని చాలా మంది ఫ్యాన్ ఇగర్గా ఎదురు చూస్తున్నారు. అయితే కొందరికి మెస్సీని కలిసే అవకాశం కూడా కల్పిస్తున్నారు నిర్వాహకులు.. కానీ అతన్ని కలవాలంటే అభిమానులు భారీ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంది. ఇంతకు మెస్సీని కలిసి అతనితో ఫోటో దిగేందుకు ఎన్ని డబ్బులు చెల్లించాలో తెలుసా?.
- Ashok Bheemanapalli
- Updated on: Dec 11, 2025
- 8:40 pm
Telangana: ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త నగరానికి లేనంత గుర్తింపు సొంతం..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ సమ్మిట్ ద్వారా రూ.5.7 లక్షల కోట్ల పెట్టుబడులు, ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. 13,500 ఎకరాల్లో విస్తరించి, 13 లక్షల ఉద్యోగాలు, 9 లక్షల నివాసాలకు ఆశ్రయం కల్పించనునుంది. ఈ జీరో కార్బన్ సిటీ, AI, ఆరోగ్యం, డేటా సెంటర్ల వంటి ఆరు ప్రధాన విభాగాలుగా ఏర్పాటుకానుంది.
- Ashok Bheemanapalli
- Updated on: Dec 10, 2025
- 9:55 pm