Atal Setu Bridge: అబ్బుర పరిచే అటల్ సేతు చిత్రాలు.. దేశంలోనే అతిపొడవైన సముద్రపు వంతెన..
అటల్ సేతు బ్రిడ్జ్ ని ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL) అని కూడా పిలుస్తారు. దీనిని శుక్రవారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఇది భారతదేశపు అతి పొడవైన సముద్ర వంతెన. ముంబై వాసుల రవాణాలోని కనెక్టివిటీని మారుస్తూ అత్యాధునిక సాంకేతికతలతో నిండిన ఇంజనీరింగ్ నైపుణ్యం అద్భుతంగా కనిపిస్తోంది.
Most Read Stories