AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పల్లీలు తిన్న వెంటనే ఈ పని చేశారో అంతే సంగతి.. మీ ఆరోగ్యానికి యమ డేంజర్‌..!

వేరుశనగలు వీటిని పల్లీలు అని కూడా చాలా మందికి పిలుస్తారు. అయితే, ఈ పల్లీల వల్ల కలిగే ప్రయోజనాలేంటో దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పల్లీలు అనేది పేదవాడి బాదంగా చెబుతారు. ఎందుకంటే ఇది పోషకాల గని. ఆరోగ్యానికి మంచి పోషకమైన ఆహారం. ప్రోటీన్, ఫైబర్, మంచి కొవ్వులు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. వీటిని పచ్చిగా, వేయించి లేదా ఉడికించి కూడా తినవచ్చు. అయితే, పల్లీలు తిన్న వెంటనే చేసే కొన్ని పనుల వల్ల మీ ఆరోగ్యం డేంజర్‌లో పడే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అదేంటంటే...

Jyothi Gadda
|

Updated on: Jun 30, 2025 | 1:41 PM

Share
పల్లీలు అంటే చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే, వీటిని తిన్న వెంటనే నీళ్లు మాత్రం తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయటం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు.  వేరుశనగ తిన్న వెంటనే నీళ్లు తాగితే అవి సరిగ్గా జీర్ణం కావు. వేరుశెనగలు గట్టిగా ఉండటం వల్ల, అవి కడుపులో జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

పల్లీలు అంటే చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే, వీటిని తిన్న వెంటనే నీళ్లు మాత్రం తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయటం ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు. వేరుశనగ తిన్న వెంటనే నీళ్లు తాగితే అవి సరిగ్గా జీర్ణం కావు. వేరుశెనగలు గట్టిగా ఉండటం వల్ల, అవి కడుపులో జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

1 / 5
పల్లీలు తిన్నవెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. దీనివల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా పోతుంది. వేరుశెనగ తిన్న వెంటనే నీరు త్రాగడం వల్ల జీర్ణవ్యవస్థలోని ఎంజైమ్‌ల పనితీరుకు అంతరాయం కలుగుతుంది.

పల్లీలు తిన్నవెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. దీనివల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా పోతుంది. వేరుశెనగ తిన్న వెంటనే నీరు త్రాగడం వల్ల జీర్ణవ్యవస్థలోని ఎంజైమ్‌ల పనితీరుకు అంతరాయం కలుగుతుంది.

2 / 5
పల్లీలు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. కానీ మీరు వెంటనే చల్లటి నీరు తాగితే, ఈ ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోతుంది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత మారినప్పుడు జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు వస్తాయి.

పల్లీలు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. కానీ మీరు వెంటనే చల్లటి నీరు తాగితే, ఈ ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోతుంది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత మారినప్పుడు జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు వస్తాయి.

3 / 5
పల్లీలు కొద్దిగా జిడ్డుగా ఉంటాయి. వీటిని తిన్న వెంటనే నీరు త్రాగడం వల్ల మీ గొంతులోని తేమ తగ్గి గొంతు నొప్పి వస్తుంది. వేరుశెనగ తిన్న తర్వాత కనీసం 30 నుండి 45 నిమిషాలు వేచి ఉండి నీరు త్రాగడం మంచిది.

పల్లీలు కొద్దిగా జిడ్డుగా ఉంటాయి. వీటిని తిన్న వెంటనే నీరు త్రాగడం వల్ల మీ గొంతులోని తేమ తగ్గి గొంతు నొప్పి వస్తుంది. వేరుశెనగ తిన్న తర్వాత కనీసం 30 నుండి 45 నిమిషాలు వేచి ఉండి నీరు త్రాగడం మంచిది.

4 / 5
అంతేకాదు.. పల్లీలు తిన్న తర్వాత తినకూడనివి మరికొన్ని ఉన్నాయి. పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగటం ఎంత ప్రమాదమో..అలాగే, చాక్లెట్స్, ఐస్‌క్రీమ్, సిట్రస్ పండ్లు, పాలు వంటివి కూడా తీసుకోరాదని నిపుణులు చెబుతున్నారు. వేరుశనగ తిన్న వెంటనే పాలు తాగకూడదు. వేరుశనగలో నూనె ఉంటుంది. కాబట్టి దాన్ని తిన్న వెంటనే పాలు తాగితే జీర్ణం కావడం కష్టం. గొంతు, జీర్ణ సమస్యలు వస్తాయి.

అంతేకాదు.. పల్లీలు తిన్న తర్వాత తినకూడనివి మరికొన్ని ఉన్నాయి. పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగటం ఎంత ప్రమాదమో..అలాగే, చాక్లెట్స్, ఐస్‌క్రీమ్, సిట్రస్ పండ్లు, పాలు వంటివి కూడా తీసుకోరాదని నిపుణులు చెబుతున్నారు. వేరుశనగ తిన్న వెంటనే పాలు తాగకూడదు. వేరుశనగలో నూనె ఉంటుంది. కాబట్టి దాన్ని తిన్న వెంటనే పాలు తాగితే జీర్ణం కావడం కష్టం. గొంతు, జీర్ణ సమస్యలు వస్తాయి.

5 / 5
Follow Us
చెమటలు పట్టిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్.. ఓటీటీలో దుమ్మురేపుతుంది
చెమటలు పట్టిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్.. ఓటీటీలో దుమ్మురేపుతుంది
చనిపోయీ ముగ్గురికి పునర్జన్మచ్చిన హైదరాబాద్‌ యువకుడు
చనిపోయీ ముగ్గురికి పునర్జన్మచ్చిన హైదరాబాద్‌ యువకుడు
ఇరుముడి వివాదం.. క్రియేటివ్‌ ఫ్రీడమ్‌కు హద్దులెక్కడ?
ఇరుముడి వివాదం.. క్రియేటివ్‌ ఫ్రీడమ్‌కు హద్దులెక్కడ?
సమాజంలో మీ విలువను, గౌరవాన్ని పెంచే 6 శక్తివంతమైన నియమాలు..
సమాజంలో మీ విలువను, గౌరవాన్ని పెంచే 6 శక్తివంతమైన నియమాలు..
అందుకే కుక్కకు రాఖీ కట్టాను.. విమర్శలపై ఆదిపురుష్ హీరోయిన్
అందుకే కుక్కకు రాఖీ కట్టాను.. విమర్శలపై ఆదిపురుష్ హీరోయిన్
ఆ 2 డిమాండ్లు తీర్చాల్సిందే.. లేదంటే ఫ్రాంచైజీని వదిలేసుడే..
ఆ 2 డిమాండ్లు తీర్చాల్సిందే.. లేదంటే ఫ్రాంచైజీని వదిలేసుడే..
చక్కెర ధరలపై కేంద్రం కీలక నిర్ణయం..
చక్కెర ధరలపై కేంద్రం కీలక నిర్ణయం..
పరుపు పాతబడిందని ఎలా తెలుస్తుంది? ఈ సిగ్నల్స్‌‌తో తెలుసుకోండి!
పరుపు పాతబడిందని ఎలా తెలుస్తుంది? ఈ సిగ్నల్స్‌‌తో తెలుసుకోండి!
మెటా బాస్ జుకర్ బర్గ్ కొన్న ఐరిష్ భవంతి గతం .. విషాదాంతం ..
మెటా బాస్ జుకర్ బర్గ్ కొన్న ఐరిష్ భవంతి గతం .. విషాదాంతం ..
వందల కోట్ల ఆస్తులు.. అయినా సారథి స్టూడియో అమ్మడానికి కారణం అదే..
వందల కోట్ల ఆస్తులు.. అయినా సారథి స్టూడియో అమ్మడానికి కారణం అదే..