AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా వేలంలో కాసుల వర్షం కురిపిస్తున్న ఫ్రాంఛైజీలు.. షాక్ అవుతున్న ప్రేక్షకులు

IPL వేలం మొదటి సెట్‌లో మోర్కీ ప్లేయర్‌ల కోసం వేలంపాటలు జరిగాయి. ఈ సెట్‌లో మొత్తం ఆరుగురు ఆటగాళ్లు ఉన్నారు. ఈ ఆరుగురు ఆటగాళ్ల కోసం 110 కోట్లు వేలం వేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసిన రిషబ్ పంత్‌కు అత్యధిక ధర పలికింది.

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా వేలంలో కాసుల వర్షం కురిపిస్తున్న ఫ్రాంఛైజీలు.. షాక్ అవుతున్న ప్రేక్షకులు
Ipl 2025
Velpula Bharath Rao
|

Updated on: Nov 24, 2024 | 6:11 PM

Share