IPL Auction 2025: ఐపీఎల్ మెగా వేలంలో కనిపించిన ఆ ‘మిస్టరీ గర్ల్’ ఎవరు?
IPL-2025 మెగా వేలం నవంబర్ 24-25 తేదీలలో జెడ్డాలో జరుగుతోంది. తొలిరోజు వేలంలో రిషబ్ పంత్ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లకు బిడ్ చేసింది. దీంతో ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు. అయితే మెగా వేలంలో ఓ మిస్టరీ గర్ల్ అందరీ దృష్టిని ఆకర్షించింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
