Tollywood News: రష్మికాకు జోడిగా విజయ్.. స్పీడ్ పెంచిన మిస్టర్ బచ్చన్
రీసెంట్గా విడుదలైన హీరామండిలో మల్లికాజాన్ అనే కేరక్టర్లో నటించారు మనీషా కొయిరాలా. తాను ఇవాళ ఇంత స్ట్రాంగ్గా ఉండటానికి కారణం... ఎన్నిటినో దాటుకుని రావడమేనని అన్నారు మనీషా. రెండేళ్ల పాటు కేన్సర్తో పోరాడానని అన్నారు . ఆ సమయంలో చాలా మంది తనని వదిలేసి వెళ్లిపోయారని, ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. కిరణ్ రావు డైరక్ట్ చేసిన లాపతా లేడీస్ సినిమాను ప్రశంసించారు జాన్వీ కపూర్. లాపతా లేడీస్ చాలా స్పెషల్ సినిమా అని, ప్రతి ఒక్కరూ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారని అన్నారు

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
