AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dr. Challa Bhagyalakshmi - ET Head

Dr. Challa Bhagyalakshmi - ET Head

Author - TV9 Telugu

bhagya.challa@tv9.com

సినిమా జర్నలిజంలో రెండు దశాబ్దాల అనుభవం డా. చల్లా భాగ్యలక్ష్మి సొంతం. తెలుగుతో పాటు దక్షిణాది సినీ ఇండస్ట్రీల మీద సంపూర్ణ అవగాహన ఉంది. ఈనాడు సినిమా రిపోర్టర్‌గా సినీ ప్రయాణం ప్రారంభమైంది. ఆంధ్రజ్యోతిలో దశాబ్దం పైగా సినిమా జర్నలిస్టుగా సేవలందించారు. ప్రస్తుతం టీవీ9 ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో పనిచేస్తున్నారు. 24 శాఖల మీద పట్టున్న జర్నలిస్టుగా, సినీ విశ్లేషకురాలిగా, ట్రేడ్‌ అనలిస్టుగా గుర్తింపు ఉంది.

Read More
Follow On:
సినీ తారలను టెన్షన్ పెడుతున్న టెక్నాలజీ

సినీ తారలను టెన్షన్ పెడుతున్న టెక్నాలజీ

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ దుర్వినియోగం హీరోయిన్లకు తీవ్ర తలనొప్పులు తెస్తోంది. వారి వ్యక్తిగత సమాచారాన్ని, చిత్రాలను అసభ్యంగా మార్చి AI ద్వారా ప్రచారంలో పెడుతున్నారు. శ్రీలీల, రష్మిక, కీర్తి సురేష్ వంటి ప్రముఖులు ఈ అరాచకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. AIని మంచి పనులకు మాత్రమే ఉపయోగించాలని, మహిళల భద్రతకు భంగం కలిగించరాదని స్పష్టం చేస్తున్నారు.

మీడియం రేంజ్ హీరోలు కూడా ఇలా చేస్తే ఎలా..?

మీడియం రేంజ్ హీరోలు కూడా ఇలా చేస్తే ఎలా..?

స్టార్ హీరోల బాటలో మీడియం రేంజ్ హీరోలు సినిమాల మధ్య భారీ గ్యాప్ తీసుకుంటున్నారు. నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ, అడివి శేష్, సాయి ధరమ్ తేజ్, నవీన్ పొలిశెట్టి, నిఖిల్ వంటి హీరోలు రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ విరామం తర్వాత కొత్త సినిమాలతో వస్తున్నారు. వారి రాబోయే చిత్రాలు, విడుదల తేదీలపై పూర్తి వివరాలు ఈ కథనంలో. నాణ్యత కోసమే ఈ నిరీక్షణ అంటున్నారు.

నీకు నేను.. నాకు నువ్వు అని పాడుకుంటున్న రాజమౌళి, కామెరూన్

నీకు నేను.. నాకు నువ్వు అని పాడుకుంటున్న రాజమౌళి, కామెరూన్

రాజమౌళి 'వారణాసి' సినిమాను కేవలం పాన్ వరల్డ్ చిత్రంగానే కాకుండా, ప్రమోషన్స్‌లోనూ కొత్త బెంచ్‌మార్క్‌లు సృష్టిస్తున్నారు. జేమ్స్ కామెరూన్‌తో కలిసి అవతార్ 3తో టీజర్‌ను అనుసంధానించడం, విడుదలకు ముందే హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటివి ఆయన వ్యూహాన్ని తెలియజేస్తున్నాయి. RRR తర్వాత గ్లోబల్ మార్కెట్‌ను పటిష్టం చేయడమే లక్ష్యంగా రాజమౌళి ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు.

Border 2: 28 ఏళ్ళ తర్వాత వస్తున్న ఆ సీక్వెల్

Border 2: 28 ఏళ్ళ తర్వాత వస్తున్న ఆ సీక్వెల్

బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ కెరీర్‌కు 'గదర్ 2' ఊపిరి పోసింది. 20 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఆయనకు 600 కోట్ల భారీ హిట్ దక్కింది. ఇప్పుడు అదే జోష్‌తో ఆయన 'బోర్డర్ 2' సీక్వెల్‌తో వస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ అంచనాలను పెంచింది. వరుణ్ ధావన్, దిల్జీత్ దోసంత్ వంటి నటులు కూడా ఇందులో భాగం. రిపబ్లిక్ డే వీకెండ్‌లో 'బోర్డర్ 2' భారీ వసూళ్లను సాధిస్తుందని అంచనా.

2025లో కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం

2025లో కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం

2025 టాలీవుడ్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. గతంలో 1000, 500 కోట్ల సినిమాలు అలవోకగా తీసిన టాలీవుడ్, ఈ ఏడాది ఒక్క 500 కోట్ల సినిమాను కూడా చూడలేదు. భారీ అంచనాలతో వచ్చిన ప్యాన్ ఇండియా చిత్రాలు నిరాశపరిచాయి. గేమ్ ఛేంజర్, వార్ 2 వంటివి బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. కన్నడలో కాంతార ఛాప్టర్ 1 వంటి సినిమాలు వందల కోట్లు కొల్లగొట్టగా, తెలుగు సినిమాకు 2025 కలిసి రాలేదు.

OG ఎఫెక్ట్.. సుజీత్‌కు షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

OG ఎఫెక్ట్.. సుజీత్‌కు షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజి' సినిమా అభిమానులకు కేవలం చిత్రం కాదు, ఓ ఎమోషన్. ఈ చిత్రం రూ.300 కోట్లు వసూలు చేసి అంచనాలను మించి విజయం సాధించింది. ఈ అద్భుతమైన విజయాన్ని అందించిన దర్శకుడు సుజీత్‌కు పవన్ కళ్యాణ్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును బహుమతిగా ఇచ్చారు. భవిష్యత్తులో ఈ కాంబినేషన్ మళ్లీ తెరపైకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

బన్నీ – తారక్‌తో సినిమా.. లోకేష్‌ సెట్‌ చేస్తారా ??

బన్నీ – తారక్‌తో సినిమా.. లోకేష్‌ సెట్‌ చేస్తారా ??

ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోల తదుపరి ప్రాజెక్టులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ గ్లోబల్ ప్రాజెక్ట్ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఒక సినిమాలో నటించవచ్చని ఫిలింనగర్ టాక్. ఈ కాంబినేషన్ సెట్ అయితే రికార్డులు బద్దలవడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. మహేష్ బాబు, పవన్ కల్యాణ్ భవిష్యత్ సినిమాలపైనా ఊహాగానాలు కొనసాగుతున్నాయి.

Ranveer Singh: 2026ని పక్కాగా ప్లాన్ చేసుకున్న రణ్ వీర్ సింగ్

Ranveer Singh: 2026ని పక్కాగా ప్లాన్ చేసుకున్న రణ్ వీర్ సింగ్

దురందర్ విజయం తర్వాత రణవీర్ సింగ్ కెరీర్ తిరిగి గాడిలో పడింది. వచ్చే ఏడాది మార్చిలో దురందర్ సీక్వెల్ తో పాటు, జాంబీ థ్రిల్లర్ ప్రళయ, డాన్ 3 చిత్రాలను కూడా ఆయన లైన్ లో పెట్టారు. ఈ విజయంతో రణవీర్ సింగ్ 2026 ప్రణాళికలు పక్కాగా ఉన్నాయని తెలుస్తోంది. దీపికా పదుకోన్ కూడా సెట్స్ పైకి తిరిగి వచ్చారు.

మార్చి యుద్ధం.. 2 వారాల్లో 4 పాన్ ఇండియా సినిమాలు

మార్చి యుద్ధం.. 2 వారాల్లో 4 పాన్ ఇండియా సినిమాలు

మార్చి 2026 సినీ ప్రపంచానికి భారీ నెల కానుంది. యష్ 'టాక్సిక్', రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్' మార్చి 19న, నాని 'ప్యారడైజ్' మార్చి 26న, రామ్ చరణ్ 'పెద్ది' మార్చి 27న విడుదల కానున్నాయి. ఒకే నెలలో ఇంతమంది అగ్రతారల సినిమాలు రావడం నిర్మాతల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఈ బాక్సాఫీస్ యుద్ధంలో ఎవరు నెగ్గుతారో చూడాలి.

షూటింగులతో కళకళలాడుతున్న లొకేషన్లు.. చలిలోనూ హీరోల బిజీ

షూటింగులతో కళకళలాడుతున్న లొకేషన్లు.. చలిలోనూ హీరోల బిజీ

టాలీవుడ్‌లో సినిమా షూటింగ్స్ జోరుగా సాగుతున్నాయి. వణికించే చలిలోనూ మన హీరోలు అస్సలు తగ్గేదేలే అంటున్నారు. మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, నాని, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి తారలు వివిధ స్టూడియోలు, లొకేషన్లలో తమ సినిమాల చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. తాజా షెడ్యూల్స్, ప్రముఖ హీరోల ప్రస్తుత షూటింగ్ వివరాలను ఈ ప్రత్యేక కథనంలో చూడండి.

రజినీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్‌పై సూపర్ అప్‌డేట్

రజినీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్‌పై సూపర్ అప్‌డేట్

రజినీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ సినిమా గురించి కమల్ హాసన్ కీలక అప్‌డేట్స్ ఇచ్చారు. 2027లో సినిమా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ చిత్రం రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దర్శకుడి ఎంపిక ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఈ లెజెండరీ కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది వారి దీర్ఘకాల నిరీక్షణకు తెరదించనుంది.

Sreeleela: శ్రీలీల ప్లాన్ నెక్స్ట్ లెవెల్.. వర్కవుట్ అయితే వాళ్ల సీటు గల్లంతే

Sreeleela: శ్రీలీల ప్లాన్ నెక్స్ట్ లెవెల్.. వర్కవుట్ అయితే వాళ్ల సీటు గల్లంతే

సినిమాలు చేసినా, చేయకపోయినా శ్రీలీల పేరు ట్రెండింగ్‌లో ఉంటుంది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లలో మోస్ట్ వాంటెడ్‌గా మారారు. కార్తీక్ ఆర్యన్, ఇబ్రహీం అలీ ఖాన్, పవన్ కళ్యాణ్‌లతో సహా పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ముంబైలో స్థిరపడే ఆలోచనలో ఉన్న ఆమె, విజయాల కోసం ఎదురుచూస్తూనే, ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా నిలిచారు.