Telugu Movies: ప్రభాస్కు జోడీగా మృణాళ్.. బాలయ్య పాన్ ఇండియన్ ఎంట్రీ..
ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఓ సినిమా రాబోతుంది. నటి కళ్యాణి మాజీ భర్త, సత్యం సినిమా దర్శకుడు సూర్య కిరణ్ కన్నుమూశారు. దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను సినిమా మార్చి 21న రీ రిలీజ్ కానుంది. విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ జంటగా పరశురామ్ తెరకెక్కిస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. నందమూరి బాలకృష్ణ కూడా పాన్ ఇండియన్ ఎంట్రీకి సిద్ధమయ్యారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
