Teachers Day: టీచరమ్మ సమాధికి నివాళి అర్పించి గురుపూజోత్సవం జరుపుకున్న శిష్యులు
అన్నమయ్య జిల్లా, సెప్టెంబర్ 5: అన్నమయ్య జిల్లాలో శిష్యులు గురుపూజోత్సవం రోజున టీచరమ్మ సమాధికి నివాళులర్పించారు. అయ్యోరమ్మ సమాధి వద్ద నివాళి అర్పించి పూజలు చేసి గురుపూజోత్సవం నిర్వహించారు. కృపాబాయి సమాధి వద్ద ప్రార్థనలు చేసారు శిష్యులు. టీచర్ సమాధికి పూజలు చేసి గురుభక్తిని చాటుకున్నారు. గురువులను సన్మానించడం ..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
