ఈ రైల్లో ఎక్కితే మీరు మహారాజు అవుతారు..! భారతదేశంలోని సూపర్ లగ్జరీ రైళ్ల ప్రత్యేకత ఎంటంటే..
భారతదేశానికి హై-ఎండ్ లగ్జరీ రైళ్లకు కొరత లేదు. ఇవి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి. అదే సమయంలో చరిత్ర, వారసత్వం భావాన్ని కూడా కలిగిస్తాయి. ఇవి రాజులు, చక్రవర్తుల అనుభూతిని కలిగిస్తాయి.. ఈ రైళ్లలో ప్రయాణించాలంటే లక్షల రూపాయలు ఖర్చుతో కూడుకున్నది. కానీ, మీరు ఈ ట్రైన్లో ప్రయాణిస్తే..రాజులుగా, చక్రవర్తుల అనుభూతిని పొందుతారు. భారతదేశంలోని కొన్ని అత్యుత్తమ హై-ఎండ్ లగ్జరీ రైళ్ల ప్రత్యేకత గురించి ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
