Mermaid mummy: ‘మత్స్యకన్య’ ! కోతి-చేప కలయికే కారణమా..? మతి పోగొట్టే విషయాలు !

జపాన్‌లోని ఒకాయమా ప్రిఫెక్చర్ దేవాలయంలోని ఓ పెట్టెలో లభించిన 12 అంగుళాలు (30.5 సెంటీమీటర్లు) పొడవు ఉన్న మమ్మీ ఇప్పుడు సంచలనంగా మారింది.

Mermaid mummy: ‘మత్స్యకన్య’ ! కోతి-చేప కలయికే కారణమా..? మతి పోగొట్టే విషయాలు !
Mermaid Mummy
Follow us

|

Updated on: Mar 14, 2022 | 6:21 PM

300-year-old mummy: ఈజీప్ట్ లో ఎక్కువగా మమ్మీలు కనిపిస్తూ ఉంటాయి. రకరకాల మమ్మీల గురించి ఇప్పటికే చాలా రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే తాజాగా జపాన్‌(Japan)లోని ఒకాయమా ప్రిఫెక్చర్ దేవాలయంలోని ఓ పెట్టెలో లభించిన 12 అంగుళాలు (30.5 సెంటీమీటర్లు) పొడవు ఉన్న మమ్మీ ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే ఈ మమ్మీ చాలా వినూత్నంగా ఉంది. నడుము వరకు మనిషిలా, మిగతా భాగం చేపను పోలి ఉంది. దీంతో  ‘మత్స్యకన్యల’ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు మత్స్యకన్యల గురించి చాలా విషయాలు ప్రచారంలో ఉన్నప్పటికీ.. ఈ మమ్మీపై పరిశోధనలు జరిగితే చాలా విషయాలు బయపడుతాయంటున్నారు పరిశోధకులు. 300 ఏళ్ల కిందట ఓ మత్స్యకారుడికి దొరికిన ఈ ‘మత్స్యకన్య’ దొరికినట్లు ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత దీన్ని జాగ్రత్తగా ఆలయంలో భద్రపరిచి ఉంటారని చెబుతున్నారు. ఆ పెట్టలో దొరికిన ఆధారాల ప్రకారం 1736-1741 మధ్య కాలంలో ఒక  జాలరి.. ఈ మత్స్యకన్యను  పట్టుకున్నాడని చెబుతున్నారు. కురాషికి యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ పరిశోధకులు ఈ మమ్మీపై పరిశోధనలు జరుపుతున్నారు. దాని DNA నమూనాలను సైతం పరిశీలిస్తున్నారు. ఫలితాలు ఈ ఏడాదిలో ప్రకటించే అవకాశాలున్నాయి.   పురాణాల్లో, జానపద కథల్లో కూడా ఈ ‘మత్స్యకన్య’ ల గురించి ప్రస్తావన ఉంది.  జపాన్, కొరియా ప్రజలు మత్స్యకన్యల గురించి ఎక్కువగా నమ్ముతారు. మత్య్సకన్యలను తింటే అమరత్వం లభిస్తుందని అక్కడి ప్రజల విశ్వాసం.  అది కోతి-చేప కలయిక వల్ల పుట్టిన కొత్త జాతి కావచ్చని కొందరు చెబుతున్నారు. పరిశోధనలు పూర్తియితేనే పూర్తి క్లారిటీ వస్తుంది.

Also Read: Andhra Pradesh: బైక్ నడుపుతుండగా వినిపించిన వింత శబ్దాలు.. ఆపి చెక్ చేయగా షాక్..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు