Viral News: పెంపుడు కుక్క విషయంలో వివాదం.. ఇరువర్గాల మధ్య రక్తపాతం.. ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు..

లాల్‌ముని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసేందుకు రావడంతో ఆమె కుటుంబ సభ్యులకు, కుక్క యజమానికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో వివాదం తీవ్ర ఘర్షణకు దారితీయటంతో లాల్‌ముని ప్రాణాలు కోల్పోయింది.

Viral News: పెంపుడు కుక్క విషయంలో వివాదం.. ఇరువర్గాల మధ్య రక్తపాతం.. ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు..
Street Dog
Follow us

|

Updated on: Jan 11, 2023 | 4:16 PM

ఇటీవలి కాలంలో చిన్న చిన్న విషయాలకే ప్రజలు గొడవలు, ఘర్షణలకు దిగుతున్నారు. పెంపుడు కుక్కలు, పిల్లల విషయంలో కూడా ఇరుగు పొరుగు వారు తలలు పగిలేలా కొట్టుకుంటున్న ఘటనలు కూడా అనేకం చూస్తున్నాం. పక్కింటి పెంపుడు కుక్క తమ ఇంట్లోకి వస్తుందని, తుపాకీతో కాల్చిన ఘటనలు కూడా చూశాం. అయితే, తాజాగా అలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బల్లియా జిల్లాలో చోటు చేసుకుంది. కుక్క మొరిగే విషయంలో ఇరువర్గాల మధ్య రక్తపాతం, హింసాత్మక ఘర్షణ జరిగింది. ఈ వివాదంలో ఒక మహిళ మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లా బరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగౌలీ గ్రామంలో కుక్క మెరిగే విషయమై ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. వివాదంలో 50 ఏళ్ల మహిళ మృతి చెందగా ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు.. ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారందరినీ వెంటనే సోన్‌బర్సాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆసుపత్రికి పంపారు. కానీ, చికిత్స పొందుతూనే ఆ మహిళ మరణించినట్టుగా పోలీసులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

మృతురాలు లాల్ ముని కుమారుడు సోను ఫిర్యాదు మేరకు ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులు శివసాగర్ బింద్, అతని కుమారుడు అజిత్‌లను అరెస్టు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. గొడవకు కారణమైన కుక్క ఇప్పటికే చాలా మందిని కరిచి గాయపరిచినట్టుగా తెలిసింది. దాని యజమాని తన పెంపుడు కుక్కను రోడ్డుపై వదిలేసి వెళ్లటంతో అది.. తరచూ రోడ్డుపై వచ్చేపోయే వారిని కరిచి గాయపరుస్తుందని చెప్పారు. కుక్క కరిచిందని లాల్‌ముని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసేందుకు రావడంతో అతని కుటుంబ సభ్యులకు, కుక్క యజమానికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో వివాదం తీవ్ర ఘర్షణకు దారితీయటంతో లాల్‌ముని ప్రాణాలు కోల్పోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
దేవీ శ్రీ గొడవ.. అందుకే బోయపాటి తమన్‌ను లైన్ లో పెట్టాడా..?
దేవీ శ్రీ గొడవ.. అందుకే బోయపాటి తమన్‌ను లైన్ లో పెట్టాడా..?
నిషేధం విధించినా ఆగని సెటైరికల్ సెలబ్రేషన్స్.. వికెట్ పడిన వెంటనే
నిషేధం విధించినా ఆగని సెటైరికల్ సెలబ్రేషన్స్.. వికెట్ పడిన వెంటనే
దడ పుట్టిస్తోన్న కోవిడ్‌ కొత్త వేరియెంట్‌.. టీకాలు వేసినా వదలనంటూ
దడ పుట్టిస్తోన్న కోవిడ్‌ కొత్త వేరియెంట్‌.. టీకాలు వేసినా వదలనంటూ
కూతురికి పెళ్లి చేయాలనుకున్న తల్లిదండ్రులు అసలు విషయం తెలిసి షాక్
కూతురికి పెళ్లి చేయాలనుకున్న తల్లిదండ్రులు అసలు విషయం తెలిసి షాక్
వామ్మో.. పాలు తాగే అలవాటుందా? ఈ విషయాలు తెలుసుకుంటే మీకే మంచిది
వామ్మో.. పాలు తాగే అలవాటుందా? ఈ విషయాలు తెలుసుకుంటే మీకే మంచిది
ఎర్ర కలువ పువ్వులా మెస్మరైజ్ చేస్తున్న మీనాక్షి చౌదరి.
ఎర్ర కలువ పువ్వులా మెస్మరైజ్ చేస్తున్న మీనాక్షి చౌదరి.
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
ఆ వ్యాధితో బాధపడుతున్న ప్రియాంక భర్త..
ఆ వ్యాధితో బాధపడుతున్న ప్రియాంక భర్త..
నిత్యం యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా..? ఈ జాగ్రత్తలు చాలు..
నిత్యం యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా..? ఈ జాగ్రత్తలు చాలు..
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..