Ashwini Vaishnaw: టెలికాం రంగంలో వృద్ధి కనిపించడం లేదా.? రఘురామ్ రాజన్‌పై విరుచుకుపడ్డ అశ్విని వైష్ణవ్‌

భారత ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌ రాజన్‌పై బీజేపీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ విరుచుకుపడ్డారు. టెలికాం రంగంలో జరిగిన అభివృద్ధి కనిపించడం లేదా అని విమర్శించారు. భారత టెలికలం రంగం, మొబైల్ తయారీ రంగంపై రఘురామ్‌ చేసిన విమర్శలు పూర్తిగా అవాస్తవన్నారు. చికాగో యూనివర్సిటీ లాంటి..

Ashwini Vaishnaw: టెలికాం రంగంలో వృద్ధి కనిపించడం లేదా.? రఘురామ్ రాజన్‌పై విరుచుకుపడ్డ అశ్విని వైష్ణవ్‌
Ashwini Vaishnaw
Follow us

|

Updated on: Jun 02, 2023 | 7:11 PM

భారత ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌ రాజన్‌పై బీజేపీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ విరుచుకుపడ్డారు. టెలికాం రంగంలో జరిగిన అభివృద్ధి కనిపించడం లేదా అని విమర్శించారు. భారత టెలికలం రంగం, మొబైల్ తయారీ రంగంపై రఘురామ్‌ చేసిన విమర్శలు పూర్తిగా అవాస్తవన్నారు.  మాజీ ఆర్‌బీఐ గవర్నర్‌ అయ్యిండి చికాగో యూనివర్సిటీ లాంటి పెద్ద వర్సిటీలో తప్పుడు ప్రచారం చేయడం దారుణమన్నారు.

ఒకవేళ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండి ఉంటే టెలికాం రంగం స్కామ్‌లతో దెబ్బతినేదని, అయితే బీజేపీ పాలనలో శక్తివంతంగా మారిందన్నారు. అత్యంత తక్కువ ధరకు డేటా అందిస్తున్న ఏకైక దేశం భారత్‌ అని అన్నారు. యూపీఏ ప్రభుత్వం బీఎస్‌ఎన్‌లు మరణశయ్యపై వదిలేసిందన్న కేంద్ర మంత్రి.. మోదీ వచ్చిన తర్వాతే బీఎస్‌ఎన్‌ఎల్ లాభాల బాట పట్టిందన్నారు. టెలికాం రంగం 4జీ నుంచి 5జీ మారడం భారత సాంకేతిక ఆవిష్కరణకు నిలువుటద్దం అన్నారు. ఎలక్ట్రానిక్స్‌ రంగం ద్వారా 25 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయన్న అశ్విని వైష్ణవ్‌. రఘురామ్ రాజన్‌కు ఈ రంగం వృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

ఇక 2004-14 మధ్య కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలనను భారతదేశం కోల్పోయిన దశాబ్దంగా అశ్విన్‌ వైష్ణవ్‌ అభివర్ణించారు. ప్రతిపక్ష పార్టీలు దేశానికి హాని కలిగించే “షార్ట్‌కట్‌ల” రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ఇక సరకు రవాణాలో రైల్వేలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయన్న మంత్రి.. దేశంలో కొత్తగా ప్రతి రోజూ వేస్తున్న రైల్వే ట్రాక్‌ పొడవు సగటును 4 కి.మీల నుంచి 14 కి.మీలకు పెరిగినట్లు మంత్రి చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు