Madhya Pradesh: బస్‌ కోసం ఎదురుచూస్తుండగా దూసుకొచ్చిన ట్రక్కు.. అక్కడికక్కడే ఆరుగురు మృతి..

ఈ ప్రమాదంలో ఐదేళ్ల బాలిక కూడా మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. మృతుల్లో ఇప్పటి వరకు నలుగురిని గుర్తించారు. మిగిలిన వారి ఆచూకీ తెలియాల్సి ఉంది. 

Madhya Pradesh: బస్‌ కోసం ఎదురుచూస్తుండగా దూసుకొచ్చిన ట్రక్కు.. అక్కడికక్కడే ఆరుగురు మృతి..
Truck Rams
Follow us

|

Updated on: Dec 05, 2022 | 10:47 AM

బస్సు కోసం ఎదురు చూస్తున్న వారిని ఊహించని విధంగా మృత్యువు కబళించింది. ట్రక్కు రూపంలో వచ్చిన మృత్యువు ఆరుగురిని బలితీసుకుంది. రోడ్డుపై నిలబడి ఉన్న వారికి మీదకు అతివేగంగా ట్రక్కు దూసుకురావడంతో అక్కడికక్కడే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో పదిమందికి పైగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం రత్లాం జిల్లాలోని రోడ్డు పక్కన ఉన్న బస్టాండ్ వద్ద పలువురు ప్రయాణికులు బస్సు కోసం వేచి ఉన్నారు. ఆ సమయంలో వేగంగా వచ్చిన ట్రక్కు అదుపు తప్పి ఇద్దరు మహిళలతో సహా ఆరుగురిని ఢీకొట్టింది. గాయపడిన వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రక్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఆదివారం సాయంతం జరిగిందని పోలీసులు తెలిపారు. ట్రక్కు అతి వేగంతో వచ్చిందని పోలీసులు తెలిపారు. అంతలోనే ట్రక్‌ టైర్ ఒకటి పగిలింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. అందుకే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు.. రత్లాం జిల్లా కేంద్రానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోని రత్లాం లెబాద్ రోడ్డులోని సత్రుండా గ్రామ సమీపంలోని ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ఘటనలో 6 మంది మృతి చెందగా, 10 మంది గాయపడ్డారని జిల్లా కలెక్టర్ నరేంద్ర కుమార్ సూర్యవంశీ తెలిపారు. ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. ట్రక్కును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ తివారీ తెలిపారు. పారిపోయిన డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు. వేగంగా వచ్చిన ట్రక్కు అనంత్‌ 20 మందిని ఢీకొట్టిందని, గాయపడిన ప్రయాణికుడు విశాల్‌ తెలిపారు. ట్రక్కు అతివేగంతో వచ్చి నిలబడి ఉన్న ప్రయాణికులను ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతదేహాలు రోడ్డుపై పడి ఉన్నాయి. స్థానికులు ముందుగా సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై మృతదేహాలు ఛిద్రంగా పడి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంలో ఐదేళ్ల బాలిక కూడా మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. మృతుల్లో ఇప్పటి వరకు నలుగురిని గుర్తించారు. మిగిలిన వారి ఆచూకీ తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

సమాచారం అందుకున్న కలెక్టర్‌, ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను రత్లాం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..