PM Modi: ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని

78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఆయన వరుసగా 11వ సారి జాతీయ జెండాను అవిష్కరించి, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.

Follow us

|

Updated on: Aug 15, 2024 | 7:49 AM

78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఆయన వరుసగా 11వ సారి జాతీయ జెండాను అవిష్కరించి, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం (ఆగస్టు 15) దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో త్యాగాల ఫలితమే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. త్యాగధనులు అందరినీ స్మరించుకునే రోజు ఇది అని ప్రధాని మోదీ అన్నారు. దేశం కోసం పోరాడిన ప్రాణాలు ఆర్పించిన మహానీయులకు దేశం రుణపడి ఉంటుంది.

అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. ఇక్కడ ఆయన జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం ప్రధాన మంత్రి మోదీతోసహా కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, మన్సుఖ్ మాండవియా, భూపేంద్ర పటేల్ ఎర్రకోటకు చేరుకున్నారు. కేంద్ర మంత్రులు చిరాగ్ పాశ్వాన్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్ కూడా చేరుకున్నారు.

వీడియో చూడండి..

మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..