భారత్‌-చైనాల మధ్య ఘర్షణ.. త్రివిధ దళాలు అప్రమత్తం..

భారత్‌-చైనాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. సోమవారం రాత్రి ఇరు దేశాలకు చెందిన జవాన్ల మధ్య ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే.

భారత్‌-చైనాల మధ్య ఘర్షణ.. త్రివిధ దళాలు అప్రమత్తం..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 17, 2020 | 4:46 PM

భారత్‌-చైనాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. సోమవారం రాత్రి ఇరు దేశాలకు చెందిన జవాన్ల మధ్య ఘర్షణ తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరవై మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. మరోవైపు చైనాకు చెందిన 43 మంది సైనికులు కూడా మరణించారు. ఈ క్రమంలో లడాక్‌లోని గాల్వన్‌లోయలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈక్రమంలో భారత త్రివిధ దళాలు అలర్ట్‌ అయ్యాయి. షిప్స్‌, ఫైటర్‌ జెట్స్‌లన్నీ ముందుకు కదుదలుతున్నాయి. ఇక శత్రువులు రెచ్చిపోతే చూస్తూ ఊరుకునేది లేదని.. ఎల్‌ఏసీ వద్ద రూల్స్ కూడా మార్చామని అధికారులు తెలిపారు. ఇకపై శత్రువులు రెచ్చిపోతుంటే.. అధికారుల అనుమతి కోసం నిరీక్షించాల్సిన పనిలేదని.. శత్రవులను ఎదుర్కోవడానికి మీరు చేయాల్సిన ప్రయత్నం చేయాలని అధికారులు సైన్యానికి కమాండర్లు సూచించారు.

మరోవైపు ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఈ నెల 19వ తేదీన ప్రధాని మోదీ అఖిలపక్ష భేటీ నిర్వహించారు. దీనికి అన్ని పార్టీల నేతలకు ఆహ్వానాన్ని పంపారు. మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?