AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రంతా ఫోన్ వదలని భార్య.. విడాకులు ఇప్పించమని పోలీస్ స్టేషన్ గడప తొక్కిన భర్త

తన భార్య ప్రవర్తనతో విసిగిపోయానని.. భార్య నుంచి తాను విడిపోవాలనుకుంటున్నానని.. ఆ భర్త పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. ఎలాగైనా తన భార్యను వదిలించుకోవాలనుకుంటున్నట్లు ఆ భర్త పోలీస్ స్టేషన్‌లో విజ్ఞప్తి చేశాడు. తాను  సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతోంది. సమయానికి తిండి కూడా పెట్టని భార్యతో బతకడం ఇష్టం లేదని చెప్పాడు. యువకుడి మాటలు విన్న పోలీసులు కేసు నమోదు చేసి భార్యాభర్తలిద్దరినీ పిలిచి మాట్లాడి..  శాంతింపజేసి ఇంటికి పంపించారు.

రాత్రంతా ఫోన్ వదలని భార్య.. విడాకులు ఇప్పించమని పోలీస్ స్టేషన్ గడప తొక్కిన భర్త
Uttar Pradesh News
Surya Kala
|

Updated on: May 07, 2024 | 12:04 PM

Share

గత కొన్ని ఏళ్ల క్రితం వరకూ ఇంట్లో ఏ గొడవలు జరిగినా పక్కింటి వారికీ కూడా తెలియకూడదు.. గౌరవానికి భంగం అనుకునేవారు. ముఖ్యంగా ఆలుమగల మధ్య వచ్చే గొడవలు గొడదాటకూడదని భావించేవారు. కాలంతో పాటు వచ్చిన అన్ని మార్పుల్లో భాగంగా భార్యాభర్తల బంధంలో కూడా మార్పులు వచ్చాయి. చిన్న చిన్న విషయాలకే తగాదా పడుతున్నారు. లేదా పోలీసు స్టేషన్ గడప ఎక్కుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మథురలో పోలీస్ స్టేషన్‌లోని పోలీసు అధికారులు ఓ భర్త చేసిన విన్నపం విని ఆశ్చర్యపోయారు. భార్యపై ఫిర్యాదు చేసేందుకు భర్త పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. తన భార్య అర్థరాత్రి వరకు మొబైల్ ఫోన్ ఉపయోగిస్తుందని.. దీంతో ఆమె తెల్లవారుజాము వరకు నిద్రపోతుందని భర్త చెప్పాడు. భార్య ఆలస్యంగా నిద్రపోయి.. త్వరగా నిద్ర లేవడం లేదు.. తన భార్య నిద్ర లేచే సమయానికి తన ఆఫీసుకు వెళ్లే టైం అవుతోంది. దీంతో తాను ఆఫీసుకు ఆకలితో వెళ్లాల్సి వస్తోందంటూ పరిష్కారం చూపండి మహా ప్రభో అంటూ పోలీసుల ముందు తన ఆవేదన వెళ్లబోసుకున్నారు. అంతేకాదు ఇక తన భార్య ప్రవర్తనతో విసిగిపోయానని.. భార్య నుంచి తాను విడిపోవాలనుకుంటున్నానని.. ఆ భర్త పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు

ఎలాగైనా తన భార్యను వదిలించుకోవాలనుకుంటున్నట్లు ఆ భర్త పోలీస్ స్టేషన్‌లో విజ్ఞప్తి చేశాడు. తాను  సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతోంది. సమయానికి తిండి కూడా పెట్టని భార్యతో బతకడం ఇష్టం లేదని చెప్పాడు. యువకుడి మాటలు విన్న పోలీసులు కేసు నమోదు చేసి భార్యాభర్తలిద్దరినీ పిలిచి మాట్లాడి..  శాంతింపజేసి ఇంటికి పంపించారు.

పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలపై భార్యాభర్తలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకునే ఉదంతాలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో కౌన్సిలింగ్  ద్వారా సెటిల్ మెంట్ చేసుకుంటే.. మరి కొన్ని సందర్భాల్లో కేసులు నమోదు చేయాల్సి వస్తోంది.

ఇవి కూడా చదవండి

ఒక్కోసారి భార్య గొడవ పెడుతుందని.. అందుకనే తన తల్లిదండ్రుల ఇంటి నుంచి వెళ్లిపోయారంటూ భర్త పోలీసు స్టేషన్ కు చేరుకుంటే, ఒక్కోసారి భార్యాభర్తలు బిజీ కావడం వల్ల చిన్న చిన్న విషయాలపై ప్రతిరోజు పోలీసులను ఆశ్రయిస్తున్నారని, కొన్ని సందర్భాల్లో పరిష్కారమవుతాయని పోలీసు అధికారులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నీలం రంగు రత్నం ధరిస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
నీలం రంగు రత్నం ధరిస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగం లైవ్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగం లైవ్
ఆస్కార్ గెల్చుకున్న సినిమాలు.. ఇప్పుడు ఈ ఓటీటీల్లో ఫ్రీగా చూడొచ్చ
ఆస్కార్ గెల్చుకున్న సినిమాలు.. ఇప్పుడు ఈ ఓటీటీల్లో ఫ్రీగా చూడొచ్చ
మధ్యాహ్నం నిద్రపోతే శరీరంలో ఏం జరుగుతుంది..? కునుకు తీసేముందు..
మధ్యాహ్నం నిద్రపోతే శరీరంలో ఏం జరుగుతుంది..? కునుకు తీసేముందు..
రెడ్ అలోవెరా..సాధారణ కలబంద కంటే ఎన్నో రెట్లు మేలు! తెలిస్తే వదలరు
రెడ్ అలోవెరా..సాధారణ కలబంద కంటే ఎన్నో రెట్లు మేలు! తెలిస్తే వదలరు
ఐపీఎల్ 2026 రికార్డులు.. 200 వికెట్ల క్లబ్‌పై కన్నేసిన దిగ్గజాలు
ఐపీఎల్ 2026 రికార్డులు.. 200 వికెట్ల క్లబ్‌పై కన్నేసిన దిగ్గజాలు
ధూమపానం అలవాటుంటే.. పిల్లలకు డయాబెటిస్ వచ్చే ప్రమాదం..
ధూమపానం అలవాటుంటే.. పిల్లలకు డయాబెటిస్ వచ్చే ప్రమాదం..
కొల్లాపూర్ మామిడి రైతుల పాలిట శాపంగా మారిన తెగుళ్లు
కొల్లాపూర్ మామిడి రైతుల పాలిట శాపంగా మారిన తెగుళ్లు
ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ మరో శుభవార్త
ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ మరో శుభవార్త
బిర్యానీ తింటుండగా బల్లి ప్రత్యక్షం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
బిర్యానీ తింటుండగా బల్లి ప్రత్యక్షం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?