AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఇదేంబడ్జెట్ ? ఐసీయులో ఎకానమీ.’. చిదంబరం ఫైర్..

కేంద్రం ఇటీవల పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్ పై మాజీ ఆర్ధికమంత్రి పి.చిదంబరం నిప్పులు చెరిగారు. ఈ దేశ ఆర్ధిక వ్యవస్థ క్షీణించిపోయి.. ‘ఐసీయు ‘ లో ఉందని, పారిశ్రామిక రంగం కుదేలయిందని ఆయన విమర్శించారు. ఈ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందన్నారు. ‘ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయకుండా ‘అచ్ఛే దిన్ ‘ అంటున్నారు. ప్రతిరంగం క్షీణ దశలో ఉంది.. వ్యవసాయ రంగానికి లక్ష కోట్ల కోత విధించారు.. ఈ విధమైన పరిస్థితుల్లో ఈ రంగం ఎలా […]

'ఇదేంబడ్జెట్ ? ఐసీయులో ఎకానమీ.'. చిదంబరం ఫైర్..
Umakanth Rao
| Edited By: |

Updated on: Feb 08, 2020 | 4:01 PM

Share

కేంద్రం ఇటీవల పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్ పై మాజీ ఆర్ధికమంత్రి పి.చిదంబరం నిప్పులు చెరిగారు. ఈ దేశ ఆర్ధిక వ్యవస్థ క్షీణించిపోయి..

‘ఐసీయు ‘ లో ఉందని, పారిశ్రామిక రంగం కుదేలయిందని ఆయన విమర్శించారు. ఈ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందన్నారు. ‘ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయకుండా ‘అచ్ఛే దిన్ ‘ అంటున్నారు. ప్రతిరంగం క్షీణ దశలో ఉంది.. వ్యవసాయ రంగానికి లక్ష కోట్ల కోత విధించారు.. ఈ విధమైన పరిస్థితుల్లో ఈ రంగం ఎలా పుంజుకుంటుంది ‘ అని ఆయన ప్రశ్నించారు. దేశంలో వ్యవసాయరంగంపై ఆధారపడి 60 శాతం మంది జీవిస్తున్నారని, అలాంటిది వారిని మరింత పేదరికంలోకి నెట్టివేస్తున్నారని చిదంబరం అన్నారు. నగర కాంగ్రెస్ ఆధ్వర్యాన శనివారం హైదరాబాద్ లోని ఓ కళాశాలలో  నిర్వహించిన కార్యక్రమంలో ఆయన కేంద్ర బడ్జెట్ పై ప్రసంగించారు. ఏ ఒక్క అంశంలోనూ ప్రగతి కనిపించడంలేదని, పెద్ద నోట్ల రద్దు చారిత్రక తప్పిదమని ఆరోపించారు. నోట్ల రద్దు కారణంగా ఉపాధికల్పన అవకాశాలు దారుణంగా దెబ్బ తిన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఆర్ధిక వృద్ది  8.2 శాతం నుంచి 5 శాతానికి పడిపోయిందని చిదంబరం పేర్కొన్నారు. కేంద్రం  దేశం ఎదుర్కొంటున్న సమస్యలను కనీసం అవగాహన చేసుకునే ప్రయత్నమైనా చేయడంలేదని విమర్శించారు.

Follow Us
మీ పాత ఫోన్‌ను పైసా ఖర్చు లేకుండా సీసీటీవీగా మార్చేయండి..
మీ పాత ఫోన్‌ను పైసా ఖర్చు లేకుండా సీసీటీవీగా మార్చేయండి..
వంకాయ, ఎండు చేప, కోడి గుడ్లకూర.. ఊరించే పల్లెటూరి రుచి!
వంకాయ, ఎండు చేప, కోడి గుడ్లకూర.. ఊరించే పల్లెటూరి రుచి!
ఫ్రాన్స్‌లో ప్రధాని మోదీ, ట్రంప్ భేటీ
ఫ్రాన్స్‌లో ప్రధాని మోదీ, ట్రంప్ భేటీ
ఫ్రిజ్ పైన పొరపాటున కూడా ఈ వస్తువులను ఉంచకండి.. నెగటివ్ ఎనర్జీకి
ఫ్రిజ్ పైన పొరపాటున కూడా ఈ వస్తువులను ఉంచకండి.. నెగటివ్ ఎనర్జీకి
వడ్డే నవీన్ మొదటి భార్య ఆ టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని తెలుసా?
వడ్డే నవీన్ మొదటి భార్య ఆ టాలీవుడ్ స్టార్ హీరో సోదరి అని తెలుసా?
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ రిజల్ట్ ఇలా చెక్..
ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ రిజల్ట్ ఇలా చెక్..
స్మృతి, షఫాలీ ఊచకోత.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా భారీ రికార్డ్
స్మృతి, షఫాలీ ఊచకోత.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా భారీ రికార్డ్
సైబర్ నేరగాళ్ల టార్గెట్‌గా డాక్టర్లు.. రూ.29.8 కోట్లు దోపిడీ!
సైబర్ నేరగాళ్ల టార్గెట్‌గా డాక్టర్లు.. రూ.29.8 కోట్లు దోపిడీ!
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
తిరుపతిలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్
భారత గడ్డపై పుట్టి, ఆస్ట్రేలియా తరపున ఎంట్రీ.. డెబ్యూలోనే అదుర్స్