ఏకంగా పోలీస్ స్టేషన్ నుంచే అరకిలో గోల్డ్ మాయం.. విచారణలో మైండ్ బ్లోయింగ్ నిజం.!

దొంగలను పట్టుకోవాల్సిన కొందరు ఖాకీలు.. దొంగపనులు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. సొసైటీని క్రిమినల్స్ నుంచి కాపాడాల్సిందిపోయి.. అత్యాశకు ఆశపడి.. చివరికి ఊసలు లేక్కపెడుతున్నారు. ఈ కోవలోనే ఓ చోరీ కేసులో రికవరీ చేసిన కిలోన్నర బంగారంలో నుంచి 582 గ్రాముల బంగారాన్ని మాయం చేశాడు..

ఏకంగా పోలీస్ స్టేషన్ నుంచే అరకిలో గోల్డ్ మాయం.. విచారణలో మైండ్ బ్లోయింగ్ నిజం.!
Representative Image
Follow us

|

Updated on: May 18, 2024 | 8:59 AM

దొంగలను పట్టుకోవాల్సిన కొందరు ఖాకీలు.. దొంగపనులు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. సొసైటీని క్రిమినల్స్ నుంచి కాపాడాల్సిందిపోయి.. అత్యాశకు ఆశపడి.. చివరికి ఊసలు లేక్కపెడుతున్నారు. ఈ కోవలోనే ఓ చోరీ కేసులో రికవరీ చేసిన కిలోన్నర బంగారంలో నుంచి 582 గ్రాముల బంగారాన్ని మాయం చేశాడు ఓ పోలీస్ కానిస్టేబుల్. కోలార్ జిల్లా బంగారుపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన అనిల్ అనే పోలీసు కానిస్టేబుల్ ఈ పనికి పాల్పడ్డాడు. ఫిబ్రవరి 25న బంగారుపేట బస్ స్టేషన్‌లో బంగారం వ్యాపారి గౌతమ్ చంద్‌కు చెందిన 2 కిలోల బంగారం చోరీకి గురైంది. ఇక 1 కేజీ 408 గ్రాములు గోల్డ్‌ను స్వాధీనం చేసుకున్నారు ఖాకీలు.

బంగారం స్వాధీనం చేసుకున్న కొద్దిరోజుల అనంతరం ఆ గోల్డ్ నుంచి 582 గ్రాముల గోల్డ్ మాయమైంది. దీనిపై అనుమానపడ్డ పోలీసులు.. అసలు అంశంపై కూపీ లాగారు. గోల్డ్ మాయం అయిన రోజు నుంచి స్టేషన్‌లో పని చేస్తున్న క్రైమ్ కానిస్టేబుల్ అనిల్ 15 రోజులుగా కనిపించకుండాపోయాడని గుర్తించారు. దీంతో పరారీలో ఉన్న అతడ్ని వెతికి పట్టుకోగా.. అసలు విషయం బయటపడింది. ఈ ఘటనలో ఆ కానిస్టేబుల్‌తో సహా మరో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు. దీనిపై లోతైన దర్యాప్తు చేయాలని ఎస్పీ శాంతరాజు కేజీఎఫ్ డీవైఎస్పీని ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం.. 

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్