AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద మృతుల కోసం ఊరి ప్రజల సామూహిక కర్మకాండలు..

ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన జరిగి 10 రోజులు దాటింది. ఈ విషాదం నుంచి ఇంకా ఎన్నో కుటుంబాలు తేరుకోలేదు. అయితే ఈ ప్రమాదం జరిగినటువంటి బహనాగ గ్రామంలోని స్థానికులు.. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కర్మకాండలు నిర్వహించారు.

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద మృతుల కోసం ఊరి ప్రజల సామూహిక  కర్మకాండలు..
Bahanga Locals
Aravind B
|

Updated on: Jun 12, 2023 | 3:08 PM

Share

ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన జరిగి 10 రోజులు దాటింది. ఈ విషాదం నుంచి ఇంకా ఎన్నో కుటుంబాలు తేరుకోలేదు. అయితే ఈ ప్రమాదం జరిగినటువంటి బహానగ గ్రామంలోని స్థానికులు.. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కర్మకాండలు నిర్వహించారు. ఈ విషాదం జరిగి ఆదివారం నాటికి పది రోజులు కావడంతో ఆ గ్రామంలో దాదాపు 116 మంది ప్రజలు వారి గుండ్లు గీయించుకున్నారు. అనంతరం దగ్గర్లోని చెరువులో స్నానం చేసి కొత్త దూస్తులు ధరించారు. సాయత్రం పూట మృతుల కోసం ఆహారాన్ని కూడా సమర్పించారు.

ఈ ప్రమాదం జరిగినప్పుడు ఈ గ్రామంలోని స్థానికులు సహాయక బృందాలతో కలిసి వందలాది మందిని కాపాడారని.. ఎన్నో మృతదేహలను వెలికి తీశారని బహానగకి చెందిన పంచాయతి సమితి సభ్యుడు శరత్ రాజ్ తెలిపారు. ఈ ఘటనలో మరణించిన వారిని సైతం తమ కుటుంబ సభ్యులుగానే భావించామని.. మా కుటుంబీకులు ఎవరైన చనిపోతే ఎలాంటి ఆచారాలు, నియమాలు పాటిస్తామో.. ఈ రైలు ప్రమాదంలో మరణించిన వారి కోసం కూడా ఆ విధానాలనే పాటించామని పేర్కొన్నారు. అయితే ఇంకా 81 మంది మృతులను గుర్తించకపోవడంతో వారిని తమ కుటుంబీకులకు అధికారులకు అందజేయలేదని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ ఘోర రైలు ప్రమాదంలో 288 మంది ప్రయాణికులు మృతి చెందారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు