Tea Health: ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా.. చాయ్ తాగేందుకు ఉత్తమం సమయం ఎప్పడో తెలుసా..

చాలా మందికి ఉదయాన్నే ముందుగా టీ (Tea) తాగడం అలవాటు. చాయ్ తాగనిదే ఏ పనీ ముందుకు సాగదు. టీ తాగితే వచ్చే హాయే వేరు. నూతనుత్సాహంతో టీ ప్రియులు రోజును గొప్పగా ప్రారంభిస్తారు. భారతదేశంలో హాటింగ్ డ్రింక్...

Tea Health: ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా.. చాయ్ తాగేందుకు ఉత్తమం సమయం ఎప్పడో తెలుసా..
Herbal Tea
Follow us

|

Updated on: Aug 21, 2022 | 7:44 AM

చాలా మందికి ఉదయాన్నే ముందుగా టీ (Tea) తాగడం అలవాటు. చాయ్ తాగనిదే ఏ పనీ ముందుకు సాగదు. టీ తాగితే వచ్చే హాయే వేరు. నూతనుత్సాహంతో టీ ప్రియులు రోజును గొప్పగా ప్రారంభిస్తారు. భారతదేశంలో హాటింగ్ డ్రింక్ గా పేరు గాంచిన చాయ్.. అందరి మనసు దోచుకుంటోంది. అయితే.. ఖాళీ కడుపుతో టీ తాగడం మంచిదేనా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?. ఈ అంశంపై నిపుణులు (Health Experts) కొన్ని విషయాలను వెల్లడించారు. అవేంటంటే.. టీ అనేది అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన పానీయం. ఇది రోగనిరోధక శక్తిని, జీవక్రియను పెంచేందుకు సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెదడు చురుకుగా ఉండేలా చేస్తాయి. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తాగడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వేడి వేడి చాయ్ తాగడం వల్ల పొట్టలో యాసిడ్ లెవెల్స్ పెరిగి, జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. తద్వారా అజీర్తి, గుండెల్లో మంట వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. తలనొప్పిని తగ్గించుకునేందుకు చాలా మంది టీ తాగుతారు. ఇది నొప్పి నుంచి ఉపశమనం ఇచ్చినప్పటికీ.. అధికంగా తాగడం వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయి.

ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థలో గ్యాస్ ఏర్పడుతుంది. తరచు మూత్రవిసర్జనకు కారణమవుతుంది. డీ హైడ్రేషన్ కు దారి తీస్తుంది. రాత్రి వేళ కొన్ని గంటల పాటు నిద్రపోతాం. కాబట్టి ఆ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోలేం. పడుకునే ముందు తినే ఆహారం ఆ సమయంలో శక్తినిస్తుంది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే పొట్ట ఖాళీగా ఉంటుంది. దీంతో వేడి వేడి టీని పొద్దుటి పూటే తాగడం వల్ల డీహైడ్రేట్ అయ్యి, మలబద్ధకం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొట్టలోని ద్రవాల యాసిడ్ బేస్, ఆల్కలీన్ బ్యాలెన్స్‌ను దెబ్బతీస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్‌తో దిగువ ఛాతీలో నొప్పి కలుగుతుంది. దీంతో గుండెల్లో మంట వస్తుంది. అయితే.. టీ తాగడానికి ఉత్తమ సమయం మధ్యాహ్నం 3 గంటల అని నిపుణులు సూచిస్తున్నారు.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్  న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు