ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన ద‌క్షిణ కొరియా

సియోల్: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ద‌క్షిణ కొరియాలో ప‌ర్య‌టిస్తున్నారు. రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం ఇవాళ ఆయ‌న సియోల్ చేరుకున్నారు. ప్రధాని మోదీకి అక్క‌డ ఉన్న భార‌త సంత‌తి ప్ర‌జ‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. లొట్టే హోట‌ల్ వ‌ద్దకు చేరుకున్న భార‌తీయుల‌ను మోదీ క‌లుసుకున్నారు. వారితో క‌లిసి ఫోటోలు దిగారు. రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా.. ప్ర‌ధాని మోదీ ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గోననున్నారు. రెండు దేశాల మ‌ధ్య వాణిజ్య బంధాల‌పై విస్తృతంగా చ‌ర్చించ‌నున్నారు.

ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన ద‌క్షిణ కొరియా
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 6:24 PM

సియోల్: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ద‌క్షిణ కొరియాలో ప‌ర్య‌టిస్తున్నారు. రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం ఇవాళ ఆయ‌న సియోల్ చేరుకున్నారు. ప్రధాని మోదీకి అక్క‌డ ఉన్న భార‌త సంత‌తి ప్ర‌జ‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. లొట్టే హోట‌ల్ వ‌ద్దకు చేరుకున్న భార‌తీయుల‌ను మోదీ క‌లుసుకున్నారు. వారితో క‌లిసి ఫోటోలు దిగారు. రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా.. ప్ర‌ధాని మోదీ ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గోననున్నారు. రెండు దేశాల మ‌ధ్య వాణిజ్య బంధాల‌పై విస్తృతంగా చ‌ర్చించ‌నున్నారు.