పండగల వేళ మామిడి గుమ్మానికి తోరణాలు ఎందుకు.? పండితుల మాటేంటి.?
Prudvi Battula
Images: Pinterest
21 December 2025
హిందువులు దీపావళి, వివాహాలు, గృహప్రవేశాలు వంటి పండుగల సమయంలో ఇళ్ళు, దేవాలయాలను మామిడి ఆకులతో అలంకరిస్తారు.
శుభ సందర్భాలు
హిందూ మతంలో ప్రకృతి, ఆధ్యాత్మికత మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. అందుకే ప్రతి పండక్కి మామిడి తోరణాలు కడతారు.
ప్రకృతితో సంబంధం
మామిడి ఆకులు పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. శ్రేయస్సు, పెరుగుదల, ఆధ్యాత్మిక వృద్ధిని సూచిస్తాయని నమ్మకం.
పవిత్రమైనవి
పూజా కార్యక్రమాలలో పర్యావరణాన్ని శుద్ధి చేయడానికి, పవిత్రం చేయడానికి ఉపయోగిస్తారని అంటున్నారు పండితులు.
శుద్ధి ఆచారాలు
సానుకూల శక్తిని తీసుకురావడానికి, ప్రతికూలతను దూరం చేయడానికి గుమ్మానికి కట్టిన మామిడి తోరణాలు సహాయపడతాయని నమ్ముతారు.
సానుకూలతను ఆహ్వానించడం
మామిడి ఆకులతో తోరణాలు తరతరాలుగా అందించబడిన హిందూ సాంప్రదాయ ఆచారం, ఇది సాంస్కృతిక మూలాలను కాపాడుతుంది.
సాంస్కృతిక వారసత్వం
పండకలు, ఏవైనా వేడుకలు ఉన్నప్పుడు అలంకరణలకు మామిడి ఆకుల తోరణాలు కట్టడం వల్ల ఆహ్లాదకరమైన సువాసన, సౌందర్య ఆకర్షణను లబిస్తుంది.
సువాసన, అందం
మామిడి ఆకులు ఔషధ ప్రయోజనాలను కలిగి ఉంటాయి, ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఔషధ గుణాలు
మరిన్ని వెబ్ స్టోరీస్
7 రోజులు.. 7 రంగులు.. నైల్ పోలిష్ వేసుకుంటే.. మీరు అదృష్టానికి పేటెంట్ పొందినట్టే..
వింటర్ టూర్పై నో టెన్షన్.. కర్ణాటక మీ కోసం అటెన్షన్..
చికెన్ లెగ్ ఫ్రై ఇలా చేసుకున్నారంటే.. ఆ టేస్ట్ వేరే లెవెల్..