ఇంటర్ విద్యలో మార్పులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

AP Government Special Committee: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆయన ఇటీవల విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ఇంటర్ కళాశాలల అఫిలియేషన్ మార్గదర్శకాలు, నిబంధనలకు తుది మెరుగులు దిద్దేందుకు ఓ ప్రత్యేక కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీలో పాఠశాల, ఇంటర్ విద్యాశాఖ కమిషనర్లు, ఆంగ్ల మాధ్యమ ప్రాజెక్టు […]

ఇంటర్ విద్యలో మార్పులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
Follow us

|

Updated on: Jul 13, 2020 | 6:36 PM

AP Government Special Committee: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆయన ఇటీవల విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ఇంటర్ కళాశాలల అఫిలియేషన్ మార్గదర్శకాలు, నిబంధనలకు తుది మెరుగులు దిద్దేందుకు ఓ ప్రత్యేక కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీలో పాఠశాల, ఇంటర్ విద్యాశాఖ కమిషనర్లు, ఆంగ్ల మాధ్యమ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి వెట్రిసెల్వి, ఎస్‌సీఈఆర్‌డీ డైరెక్టర్లు ఉన్నారు. వీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యా చట్టం 1971కి అనుగుణంగా రూపకల్పన చేసిన మార్గదర్శకాలు, నిబంధనలకు తుది రూపును ఇవ్వనున్నారు.

Also Read:

జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం.!

ఏపీ ప్రజలకు బ్యాడ్ న్యూస్.. ఆ రూట్లలో బస్సు సర్వీసులు నిలిచిపోయినట్లే.!

విద్యార్ధులకు ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఏపీ: ఆగష్టు 3 నుంచి ఇంటర్ కళాశాలల రీ-ఓపెన్.. 196 పనిదినాలు..!

ఏపీలో రెడ్ జోన్‌లోకి 97 ప్రాంతాలు.. వివరాలివే.!

ఏపీలోని ఆ రెండు ప్రాంతాల్లో మళ్లీ కఠిన లాక్‌డౌన్…

Latest Articles
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..