Diabetes: డయాబెటిస్‌ బాధితులకు అలర్ట్‌.. పొరపాటున కూడా ఈ పండ్లను తినకండి.. అలా చేస్తే పెను ప్రమాదమే..

ప్రస్తుత కాలంలో లక్షలాది మంది మధుమేహం సమస్యతో బాధపడుతున్నారు. డయాబెటిస్‌కు ముఖ్యకారణం అనారోగ్యకరమైన ఆహారం, పేలవమైన జీవనశైలి అని నిపుణులు పేర్కొంటున్నారు.

Diabetes: డయాబెటిస్‌ బాధితులకు అలర్ట్‌.. పొరపాటున కూడా ఈ పండ్లను తినకండి.. అలా చేస్తే పెను ప్రమాదమే..
Diabetes
Follow us

|

Updated on: Nov 29, 2022 | 9:32 PM

ప్రస్తుత కాలంలో లక్షలాది మంది మధుమేహం సమస్యతో బాధపడుతున్నారు. డయాబెటిస్‌కు ముఖ్యకారణం అనారోగ్యకరమైన ఆహారం, పేలవమైన జీవనశైలి అని నిపుణులు పేర్కొంటున్నారు. డయాబెటిస్‌లో ఆహారం చాలా త్వరగా ప్రభావితమవుతుంది. ఇందులో షుగర్ లెవెల్ కాస్త పెరిగిన వెంటనే అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. అటువంటి పరిస్థితిలో డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు ఆహారంపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, డయాబెటిస్‌లో కొన్ని పండ్లను తినడం మంచిదే కానీ.. షుగర్‌ కంటెంట్‌ ఎక్కువ ఉన్న వాటిని తీసుకుంటే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా కొన్ని పండ్లను ఆరోగ్యకరమైనవిగా పరిగణించి షుగర్‌ బాధితులు తింటారు. అయితే.. కొన్ని పండ్లను మధుమేహంలో తీసుకుంటే అవి ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయని.. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయని పేర్కొంటున్నారు. మధుమేహంలో ఎలాంటి పండ్లను తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. మామిడిపండుః మామిడిపండు పుల్లగా ఉంటుంది. డయాబెటిస్‌లో దీన్ని తినడం వల్ల ప్రయోజనం ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ వారి ఊహ తప్పని పేర్కొంటున్నారు. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న వస్తువులలో మామిడి వస్తుంది. చక్కెర స్థాయిని పెంచడానికి మామిడి పనిచేస్తుందని.. మధుమేహ బాధితులు దీనికి దూరంగా ఉండటమే మంచిదని పేర్కొంటున్నారు.
  2. పైనాపిల్ః పైనాపిల్ కొద్దిగా పుల్లగా ఉంటుంది. ఈ కారణంగా చాలా మంది డయాబెటిస్‌లో పైనాపిల్ జ్యూస్ తాగుతారు. అయితే ఇందులో చక్కెర పరిమాణం ఎక్కువగా ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్లు పైనాపిల్ తినడం వల్ల హాని కలుగుతుంది.
  3. అరటిపండుః పండిన అరటిపండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇవి వెంటనే చక్కెర స్థాయిని పెంచుతాయి. అందుకే షుగర్ బాధితులు అరటిపండుకు దూరంగా ఉండటం మంచిది.
  4. సపోటాః డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు సపోటా తినడం మంచిది కాదు. సపోటా రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. మధుమేహ రోగులు దీనిని తినకుండా ఉండాలని పేర్కొంటున్నారు.
  5. ఇవి కూడా చదవండి
  6. లీచి పండ్లుః లీచి పండ్లు చక్కెర స్థాయిని పెంచుతాయి. అధిక షుగర్ ఉన్న రోగులు లిచీ పండ్లను తినకూడదు. దీనివల్ల మధుమేహం సమస్య మరింత పెరుగుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

భాగ్యనగరవాసులకు గుడ్‌న్యూస్ గిరిప్రదక్షిణకు స్పెషల్‌టూర్ ప్యాకేజ్
భాగ్యనగరవాసులకు గుడ్‌న్యూస్ గిరిప్రదక్షిణకు స్పెషల్‌టూర్ ప్యాకేజ్
కాస్కో బ్రదర్.. ఈ ఫోటోలోని గుడ్లగూబను కనిపెట్టగలరా..?
కాస్కో బ్రదర్.. ఈ ఫోటోలోని గుడ్లగూబను కనిపెట్టగలరా..?
రైల్వే కీలక నిర్ణయం.. విమానంలోలాగే రైలులో కూడా 'బ్లాక్‌ బాక్స్‌'
రైల్వే కీలక నిర్ణయం.. విమానంలోలాగే రైలులో కూడా 'బ్లాక్‌ బాక్స్‌'
T20 ప్రపంచకప్.. టీమిండియా ఎంపికకు డేట్ ఫిక్స్! హార్దిక్ ఉంటాడా?
T20 ప్రపంచకప్.. టీమిండియా ఎంపికకు డేట్ ఫిక్స్! హార్దిక్ ఉంటాడా?
బీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేకపోతోంది.. కిషన్ రెడ్డి ఫైర్..
బీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేకపోతోంది.. కిషన్ రెడ్డి ఫైర్..
హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు తీరినట్లేనా..?
హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు తీరినట్లేనా..?
ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా
ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా
దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా
దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!