KBC Contestant: ఓ చెట్టు రబ్బరు నుంచి తయారు చేసే మసాలా.. భారతీయ వంటల్లో వినియోగం.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..

KBC Contestant: బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్  హోస్ట్ గా చేస్తున్న కౌన్ బనేగా కరోర్ పతి గత 13ఏళ్ల తర్వాత కూడా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఇప్పటికీ ఆసక్తికరమైన ప్రశ్నలతో..

KBC Contestant: ఓ చెట్టు రబ్బరు నుంచి తయారు చేసే మసాలా.. భారతీయ వంటల్లో వినియోగం.. ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
Kaun Banega Crorepati
Follow us

|

Updated on: Nov 28, 2021 | 8:17 PM

KBC Contestant: బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్  హోస్ట్ గా చేస్తున్న కౌన్ బనేగా కరోర్ పతి గత 13ఏళ్ల తర్వాత కూడా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఇప్పటికీ ఆసక్తికరమైన ప్రశ్నలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇటీవల జరిగిన ఓ  ఎపిసోడ్‌లో యువ కంటెస్టెంట్ నైవేద్య అగర్వాల్‌ పాల్గొన్నది. ఈ రియాలిటీ షోలో నైవేద్య రూ. 12.5 లక్షలు సంపాదించింది. 12 ప్రశ్నలకు విజయవంతంగా సమాధానమిచ్చిన నైవేద్య అగర్వాల్ రూ. 25 లక్షలు గెలుచుకునే ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో విఫలమై షో నుండి నిష్క్రమించాల్సి వచ్చింది.

నైవేధ్యని అయోమయానికి గురిచేసిన ప్రశ్న ఏమిటంటే: భారతీయ వంటల్లో ఉపయోగించే ఒక మసాలా..  ఒక మొక్క యొక్క గమ్ నుండి తయారు చేస్తారు. ముఖ్యంగా ఈ మొక్కలు ఆఫ్ఘనిస్తాన్ ,  ఇరాన్‌లలో పెరుగుతాయి అని అమితాబ్ అడిగారు. అంతేకాదు ఈ ప్రశ్నకు సమాధానంగా ఆప్షన్లుగా కుంకుమపువ్వు, ఇంగువ, దాల్చినచెక్క ,  జాపత్రి.  అయితే ప్రశ్నకు సమాధానం చెప్పలేక నైవేద్య వెనుదిరిగింది. అయితే దీనికి సమాధానం తెలుసా? అది ఇంగువ.

ఈ మొక్కలు ఆఫ్ఘనిస్తాన్ , ఇరాన్‌లలో పెరుగుతాయి. భారతీయ వంటశాలలలో సాధారణంగా ఉపయోగించే ఓ పదార్ధం. దీనిని ఇంగువ, హింగ్ అని పిలుస్తారు. ఇది ఆహారపదార్ధాలు అదనపు రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది. ప్రధానంగా మీ జీర్ణ సమస్యలకు సహాయపడుతుంది” అని పోషకాహార నిపుణులు చెప్పారు. ఈరోజు ఇంగువ ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

* కడుపు ఉబ్బరం, ఆమ్లత్వం లేదా కడుపులో ఏదైనా అసౌకర్యం వంటి జీర్ణ సమస్యలకు ఇంగువ అద్భుతంగా ఉపయోగపడుతుంది. * ఇది వికారం నయం చేయడంలో సహాయపడుతుంది. *ఇంగువ పప్పులను సులభంగా జీర్ణం చేస్తుంది. అందువల్ల, ఇది సాధారణంగా పోపు సామగ్రితోపాటు ఉపయోగిస్తారు. * శిశువులలో కడుపు సమస్యలను నయం చేయడానికి ఇంగువను ఉపయోగిస్తారు. నూనెలో కొద్దిగా మసాలా మిక్స్ చేసి పొట్టపై మర్దన చేయాలి. * ఇంగువ అన్ని వయసుల వారికి మంచిది. *దీనిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ , యాంటీమైక్రోబయల్ లక్షణాలు కూడా ఉన్నాయి.

అయితే ఇంగువను ఎక్కువగా ఆహారంలో వేస్తే .. ఆహారం చేదుగా మారుతుంది. కనుక రుచి కోసం ఆరోగ్య ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలి. ఇంగువ కేవలం చిటికెడు మాత్రమే ఆహార పదార్ధాలకు జోడించాలని  పోషకాహార నిపుణుడు చెప్పారు .

Also Read:  శ్రీవారి ఆభరణాల విశిష్టత తెలిసేలా శ్రీవారి మ్యూజియాన్ని తీర్చిదిద్దనున్న టీటీడీ.. వచ్చే బ్రహ్మోత్సవాలనాటికి అందుబాటులోకి

రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు