Oscar 2022: ఆస్కార్ బరిలో రెండు సౌత్ ఇండియన్ చిత్రాలు.. పోటా పోటీగా ఆ స్టార్ హీరోస్..

సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే అవార్డు ఆస్కార్ (Oscar). ఈ ఏడాది 94వ ఆస్కార్ అవార్డుల రేసులో సౌత్ ఇండస్ట్రీ

Oscar 2022: ఆస్కార్ బరిలో రెండు సౌత్ ఇండియన్ చిత్రాలు.. పోటా పోటీగా ఆ స్టార్ హీరోస్..
Jaibhim
Follow us

|

Updated on: Jan 22, 2022 | 6:54 AM

సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే అవార్డు ఆస్కార్ (Oscar). ఈ ఏడాది 94వ ఆస్కార్ అవార్డుల రేసులో సౌత్ ఇండస్ట్రీ నుంచి రెండు సినిమాలు ఎంపికయ్యాయి. అవి తమిళ స్టార్ హీరో సూర్య నటించిన జైభీమ్ (Jaibhim) సినిమా కాగా.. మరొకటి మళయాల స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన మరక్కార్ (Marakkar) సినిమాలు నామినేట్ అయ్యాయి. ఇందులో మొత్తం 276 చిత్రాల జాబితాను వెల్లడించగా… అందులో జైభీమ్, మరక్కార్ సినిమాలు మాత్రమే చోటు దక్కించుకున్నాయి.

గతేడాది ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన జైభీమ్ సినిమా ప్రశంసలు అందుకుంది. జస్టిస్ చంద్రు నిజజీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఇటీవలే ఈ చిత్రాన్ని ఆస్కార్ యూట్యూబ్ ఛానెల్ లో ప్రసారం చేయబడిన తమిళ సినిమాగా గౌరవం దక్కించుకుంది. గిరిజనుల తరుపున న్యాయ పోరాటం చేసే లాయర్ పాత్రలో సూర్య నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇటీవలే ఈ సినిమా నోయిడా ఫిల్మ్ ఫేర్ పెస్టివల్‍కు ఎంపికయ్యింది.

ఇక మలయాళ స్టార్ మోహన్ లాల్ నటించిన మరక్కార్ చిత్రానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి ప్రశంసలు దక్కాయి. చారిత్రక కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఇక ఆయా కేటగిరిలకు చెందిన ఫైనల్ నామినేషన్స్ ఆస్కార్ కమిటీ ఫిబ్రవరి 8న ప్రకటించనుంది. అవార్డుల వేడుక మార్చి 27న అమెరికాలో జరగనుంది.

Also Read: Malli Modalaindi: డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవ్వనున్న సుమంత్ ‘మళ్ళీ మొదలైంది’.. ఎప్పుడు.. ఎందులో అంటే..?

Mahesh Babu: మ‌హేష్‌ను సేవ‌ వైపు మ‌ళ్లించిది ఆ సంఘ‌ట‌నే.. బాల‌య్య షోలో సూప‌ర్ స్టార్‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.

RRR Movie Release Date: ఆర్ఆర్ఆర్ నుంచి బిగ్ అప్‌డేట్‌.. సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించిన యూనిట్‌.. కానీ..

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..