Kantara: ఎన్టీఆర్‏తో కాంతార డైరెక్టర్ సినిమా చేయనున్నారా ?.. అసలు విషయం చెప్పేసిన రిషబ్ శెట్టి..

కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ నిర్మించిన ఈ మూవీని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తాజాగా ఈ చిత్రాన్ని విక్షించిన తారక్ రిషబ్ శెట్టి ప్రశంసలు కురిపించారు. ఈ విషయాన్ని స్వయంగా రిషబ్ తెలియజేశారు.

Kantara: ఎన్టీఆర్‏తో కాంతార డైరెక్టర్ సినిమా చేయనున్నారా ?.. అసలు విషయం చెప్పేసిన రిషబ్ శెట్టి..
Rishab Shetty, Ntr
Follow us

|

Updated on: Nov 06, 2022 | 7:34 AM

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కన్నడ సినిమా కాంతార హవా కొనసాగుతుంది. నటుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ మూవీకి పాన్ ఇడియా లెవల్లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సౌత్ టూ నార్త్ భారీగా వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రంపై సినీ విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో సప్తమిగౌడ్ హీరోయిన్‏గా నటించింది. కాంతారలో ప్రధాన పాత్రలో నటించిన రిషబ్ శెట్టి.. స్వయంగా దర్శకత్వం వహించారు. కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ నిర్మించిన ఈ మూవీని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తాజాగా ఈ చిత్రాన్ని విక్షించిన తారక్ రిషబ్ శెట్టి ప్రశంసలు కురిపించారు. ఈ విషయాన్ని స్వయంగా రిషబ్ తెలియజేశారు.

అయితే కొద్దిరోజులుగా వీరిద్దరి కాంబోలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రాబోతుందని ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ వార్తలపై స్పందించారు రిషబ్ శెట్టి. కాంతార సినిమాను తారక్ చూసి ఫోన్ చేసి అభినందించారు. నేను ఆయనకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను.. అంటూ చెప్పుకొచ్చారు. అలాగే.. ప్రస్తుతం తారక్‍తో సినిమా తెరకెక్కించే ఆలోచన చేయలేదని.. ముందు కథ, కాన్సెప్ట్ సెలక్ట్ చేసిన తర్వాతే నటీనటుల ఎంపిక గురించి ఆలోచిస్తాను అన్నారు. “ముందుగా నటుడిని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ డెవలప్ చేయడం రాదు కథ రాయం పూర్తయిన తర్వాతే నటీనటుల ఎంపిక గురించి ఆలోచిస్తాను” అని అన్నారు రిషబ్ శెట్టి.

ప్రస్తుతం తాను రెండు నెలలు విరామం తీసుకుంటానని.. ఆ తర్వాతే తన తదుపరి చిత్రాల గురించి ఆలోచిస్తానని అన్నారు రిషబ్ శెట్టి. అలాగే కాంతార 2 చిత్రం గురించి ఇప్పుడు ఎలాంటి ఆలోచన లేదని.. కాంతార విడుదలై 35 గడుస్తున్నా.. ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ఈ మూవీని ప్రమోట్ చేస్తున్నాం… కాబట్టి కేవలం ఇప్పుడు కాంతార సినిమా గురించి మాట్లాడతాను అని అన్నారు. 2016లో ఆయన తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కిరిక్ పార్టీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీతో నేషనల్ క్రష్ రష్మిక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇక త్వరలోనే ఈ మూవీ సీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు