స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లోనే నాగార్జున శివ సినిమా క్లైమాక్స్‌.. 34 ఏళ్ల క్రితం బిల్డింగ్ ఎలా ఉండేదో మీరే చూడండి

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్వప్నలోక్‌ ఫైర్‌ యాక్సిడెంట్‌పై స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమని అన్న ఆయన స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లోనే నాగార్జున శివ సినిమా క్లైమాక్స్‌.. 34 ఏళ్ల క్రితం బిల్డింగ్ ఎలా ఉండేదో మీరే చూడండి
Swapnalok Complex
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 17, 2023 | 8:18 PM

సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అత్యంత దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఈ ఆరుగురు కూడా పాతికేళ్లు నిండనివారే. దీంతో వారి కుటుంబాలు ఇప్పుడు తల్లడిల్లిపోతున్నాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్రమంలో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్వప్నలోక్‌ ఫైర్‌ యాక్సిడెంట్‌పై స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమని అన్న ఆయన స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. నాగార్జున నటించిన సూపర్‌ డూపర్‌ హిట్ శివ సినిమా క్లైమాక్స్‌ను స్వప్నలోక్ కాంప్లెక్స్‌ పైనే చిత్రీకరించినట్టు గుర్తుచేసుకున్నారు. సినిమా ఎండింగ్‌లో నాగార్జున, రఘువరన్ మధ్య వచ్చే ఫైటింగ్ సీక్వెన్స్‌ను అక్కడే షూట్‌ చేసినట్లు ఆర్జీవీ పేర్కొన్నారు. ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియోను కూడా ట్విట్టర్‌లో షేర్‌ చేసుకున్నారు వర్మ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మీ కుక్కను కూడా తీసుకెళ్లాల్సింది..

అంతకుముందు స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ వెళ్ళానని..రెస్క్యూ ఆపరేషన్స్‌ని మానిటర్‌ చేస్తున్నానంటూ మేయర్‌ విజయలక్ష్మి ట్వీట్‌కి రామ్‌గోపాల్‌ వర్మ ఘాటుగా స్పందించారు. మీకుక్కల్ని కూడా తీసుకెళ్ళకపోయారా? అంటూ మేయర్‌ని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో మరణాల వెనుక మరో కోణం హడలెత్తిస్తోంది. చైన్‌ మార్కెటింగ్‌ అంటూ రూ.లక్షలు కట్టించుకుని.. క్యూనెట్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనీ..ఇప్పుడు ఇన్సూరెన్స్ కోసం ప్రమాదాన్ని సృష్టించారంటూ బోరుమంటున్నారు మృతుల కుటుంబ సభ్యులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు