AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: ప్రశాంత్ రైతులకు.. అమర్ అమ్మకోసం.. ప్రైజ్ మనీ ఎవరెవరు ఏం చేస్తామన్నారంటే

నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున హౌస్ మెంబర్స్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. విన్నర్ కు ప్రైజ్ మనీని అనౌన్స్ చేశారు. 50 లక్షలు విన్నర్ కు వస్తుందని.. వాటితో పటు బ్రేజా కారు, అలాగే డైమెండ్ నెక్ల్స్ గెలుచుకుంటారని తెలిపారు నాగార్జున. అలాగే ఒకొక్కరిని విన్ అయితే వచ్చే 50 లక్షలు ఎం చేస్తారు అని అడిగారు నాగ్. దానికి ఒకొక్కరు ఒకొక్క సమాధానం చెప్పారు.

Bigg Boss 7 Telugu: ప్రశాంత్ రైతులకు.. అమర్ అమ్మకోసం.. ప్రైజ్ మనీ ఎవరెవరు ఏం చేస్తామన్నారంటే
Bigg Boss7
Rajeev Rayala
|

Updated on: Dec 04, 2023 | 7:34 AM

Share

బిగ్ బాస్ సీజన్ సెవన్ మరికొన్ని వారాల్లో ముగిసిపోనుంది. దాంతో టాప్ 5లో ఎవరు ఉంటారు.. విన్నర్ ఎవరు అవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున హౌస్ మెంబర్స్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. విన్నర్ కు ప్రైజ్ మనీని అనౌన్స్ చేశారు. 50 లక్షలు విన్నర్ కు వస్తుందని.. వాటితో పటు బ్రేజా కారు, అలాగే డైమెండ్ నెక్ల్స్ గెలుచుకుంటారని తెలిపారు నాగార్జున. అలాగే ఒకొక్కరిని విన్ అయితే వచ్చే 50 లక్షలు ఎం చేస్తారు అని అడిగారు నాగ్. దానికి ఒకొక్కరు ఒకొక్క సమాధానం చెప్పారు. అమర్ ఇల్లు కొనుకుంటా అన్నాడు, ప్రియాంక కూడా తన తండ్రికి ఇల్లు కొంటాను అని చెప్పింది. గౌతమ్ కూడా తన తల్లి కోసం వాడుతా అని అన్నాడు. ప్రశాంత్ రైతులకు ఇస్తానని అన్నాడు. యావర్ తన బ్రదర్‌కి బిజినెస్ పెట్టుకోవడానికి ఇస్తా అని చెప్పాడు. నా ఇంటి లోన్ క్లియర్ చేసుకుంటా అని శోబాశెట్టి చెప్పింది. శివాజీ పెద్దగా ఆశలేదు. వచ్చినపుడు ఆలోచిస్తా అని అన్నాడు. అర్జున్ తనకు ఉన్న లోన్ లు క్లియర్ చేసి మిగిలిన డబ్బులు ఛారిటీకి ఇస్తానని అన్నాడు.

ఆతర్వాత బిగ్ బాస్ స్టేజ్ పైకి హీరోయిన్ ఆషిక రంగనాథ్ , నేచురల్ స్టార్ నాని వచ్చారు. నా సామీ రంగ సినిమాలో హీరోయిన్ గా ఆషిక నటిస్తుంది. తన హీరోయిన్ ను హౌస్ మెంబర్స్ కు పరిచయం చేశారు నాగార్జున. ఆ తర్వాత నాని బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. ఆతర్వాత హోస్ మేట్స్ కు ఒక గేమ్ పెట్టారు నాగ్ . ఫైనల్స్‌‌కి వీళ్లు అన్‌ డిజర్వ్ అని అనుకుంటున్నా వారికి బ్యాడ్జ్ లు తగిలించాలని, ప్రతి ఒక్కరూ ఇద్దరికి బ్యాడ్జ్ ఇవ్వాలి చెప్పారు నాగార్జున.

అమర్.. యావర్, గౌతమ్‌లకు బ్యాడ్జ్ లు తగిలించాడు. గౌతమ్ అయితే శోభా, అమర్‌లకి ,శోభా మాత్రం యావర్, గౌతమ్‌లు,అర్జున్ వచ్చేసి యావర్, శోభా, ప్రియాంక యావర్, ప్రశాంత్‌లకి, ప్రశాంత్ గౌతమ్, ప్రియాంకకు, యావర్ ఏమో..అమర్, శోభాలకి, శివాజీ మాత్రం అమర్, ప్రియాంకలకు బ్యాడ్జ్ లు ఇచ్చుకున్నారు.