Ram Charan: సముద్రతీరాన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సెల్ఫీల కోసం పోటీ పడ్డ ఫ్యాన్స్‌

రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ కియారా జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో భారీగా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న

Ram Charan: సముద్రతీరాన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సెల్ఫీల కోసం పోటీ పడ్డ ఫ్యాన్స్‌
Ram Charan
Follow us

|

Updated on: May 10, 2022 | 8:21 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు చరణ్.. ఇప్పుడు డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ కియారా జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో భారీగా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీ గురించి ఇప్పటికే చాలా వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోందని కొందరు అంటుంటే మరికొందరు ఈ సినిమా సోషల్ మెసేజ్ ఇచ్చే మూవీ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతుంది. ఆర్కే బీచ్ లో చరణ్ కి పోలీసులతో గొడవ జరిగే సీన్ ను షూట్ చేసినట్టు తెలుస్తుంది.

ఈ మూవీ షూటింగ్‌ కోసం ఈ నెల 4న విశాఖకొచ్చాడు చెర్రీ. అప్పటి నుంచి మధురవాడ, ఆర్కే బీచ్‌ రోడ్, తొట్లకొండ, రుషికొండ, అరకు ఫారెస్ట్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం వైజాగ్‌లో కాలేజ్‌కి సంబంధించిన సన్నివేశాలు, ఆర్కే బీచ్ నేపథ్యంలో వచ్చే సీన్స్‌ను వైజాగ్‌లో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. మరికొన్ని రోజుల పాటు ఈ షెడ్యూల్ వైజాగ్ లోనే కొనసాగనున్నట్టుగా సమాచారం. రామ్‌చరణ్‌ మధురవాడ వచ్చారనే విషయం తెలియడంతో అభిమానులు భారీగా తరిలివచ్చారు. హీరోతో ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. షూటింగ్‌ అనంతరం ఇక్కడకు వచ్చిన అభిమానులతో రామ్‌చరణ్‌ కాసేపు ముచ్చటించారు. ఐతే జనాన్ని కంట్రోల్ చేయడానికి టీమ్ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ మూవీని త్వరగా కంప్లీట్‌ చేయాలనే ప్లాన్‌లో ఉంది మూవీ టీమ్‌. ఇప్పటికే ముంబై, పూణే, రాజమండ్రి, పంజాబ్‌లలో మేజర్‌ షెడ్యూళ్ళను పూర్తి చేశారు. తాజాగా వైజాగ్ లో మరో షెడ్యూల్ షూటింగ్‌ను కంప్లీట్‌ చేసే పనిలో పడ్డారు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం చకచకా కానిచ్చేస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈసినిమాలో కియార అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. చరణ్- కియారా కంబినేషన్ లో గతంలో వినయ విధేయ రామ సినిమా రూపొందింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇది. శ్రీకాంత్, సునీల్, అంజలి లాంటి స్టార్స్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

Also Read: Keerthy Suresh: షూటింగ్ టైంలో ఎప్పుడూ చూసిన రష్మిక పేరుతో పిలిచేవారు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన కీర్తి సురేష్..

Mahesh Babu: ఆ సమయంలో నా గొంతు తడారిపోయింది.. ఆ తర్వాత మౌనంగా ఉండిపోయాను.. మహేష్ బాబు ఎమోషనల్ కామెంట్స్..

Sarkaru Vaari Paata: బయటికి కనిపించని పోలీస్ కథ.. సర్కారు వారి పాట కథపై డైరెక్టర్ క్లారిటీ..

Ante Sundaraniki: అంటే సుందరానికి నుంచి అందమైన మెలోడీ.. ఆకట్టుకుంటున్న ‘ఎంత చిత్రం’ పాట

పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు