కరోనా కష్టకాలంలో సల్మాన్ ఖాన్ టీం పెద్దమనసు.. ‘రాధే’ సినిమా వసూళ్లను అలా ఉపయోగించనున్నారట..

Salman Khan Radhe Movie: బాలీవుడ్ లో అల్లు అర్జున్ సీటీమార్ సాంగ్.. ఎంత సెన్షేషన్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే.

కరోనా కష్టకాలంలో సల్మాన్ ఖాన్ టీం పెద్దమనసు.. 'రాధే' సినిమా వసూళ్లను అలా ఉపయోగించనున్నారట..
Radhe
Follow us

|

Updated on: May 07, 2021 | 2:43 PM

Salman Khan Radhe Movie: బాలీవుడ్ లో అల్లు అర్జున్ సీటీమార్ సాంగ్.. ఎంత సెన్షేషన్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం నటిస్తోన్న రాధే మూవీలోని ఈ సాంగ్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఇక ఈ సినిమా గురించి అభిమానులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రాధే మూవీ యూనిట్ తీసుకున్న ఓ నిర్ణయంతో.. యావత్ దేశం సీటీమార్ అంటోంది. ఏంటా డిసీషన్..? కరోనా టైమ్ లో.. ఈ న్యూస్ కు ఇంత ప్రియార్టీ ఏంటి..? అనుకుంటున్నారా ? అయితే అసలు విషయం తెలుసుకోవాల్సిందే.

సల్మాన్ ఖాన్.. ప్రస్తుతం నటిస్తోన్న సినిమా రాధే. ఈద్ సందర్భంగా ఈ నెల 13న థియేటర్లలో, ఓటీటీపై ఒకేసారి విడుదల కానుంది. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సమయంలో ఈ మూవీ నుంచి.. మరో ఇంట్రెస్టింగ్ బజ్ రివీల్ చేసింది.. మూవీ యూనిట్. ఇప్పటికే సీటీమార్ సాంగ్ తో సల్మాన్ ఫ్యాన్స్ ఊగిపోతుండగా.. లేటెస్ట్ న్యూస్ వారిలో మరింత బూస్ట్ నింపింది. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. ఈ మహమ్మారి ఇప్పటి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. తోడుగా ఉండాల్సిన తల్లిదండ్రులను.. పిల్లలే ఆశలుగా బతుకుతున్న వారికి చిన్నారులను దూరం చేసి ఎన్నో కుటుంబాల్లో చీకటిని నిపింది. ఇక దేశంలో రోజూ లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం.. వేలల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ సందర్భంగా రాధే మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ను.. కరోనాపై పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వానికి విరాళంగా అందజేస్తామని ప్రకటించింది. సల్మాన్ మూవీ కాబట్టి.. మొదటి రోజు భారీ కలెక్షన్లు వస్తాయని అభిప్రాయపడుతున్నారు. ఇటు ఓటీటీలో కూడా పే ఫర్ వ్యూ పద్దతిలో రిలీజ్ చేస్తుండటంతో.. మొదటిరోజు వసూళ్లు పాతిక కోట్లు దాటే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో పెద్ద మొత్తంలో విరాళం అందుతుందని.. తెలుస్తుంది. వెండితెరపై ఎన్ని వేశాలేసినా.. హీరోల హృదయాల్లో మానవత్వం ఉంటుందని చెప్పడానికి.. దీన్నో ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సల్మాన్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.

Also Read: రెండో పెళ్లిపై స్పందించిన నటి సురేఖా వాణి.. మనసున్న వాడు కాదు… డబ్బున్న వాడు కావాలి అంటూ..

అషు రెడ్డితో రాహుల్ సిప్లిగంజ్ రిలేషన్.. అసలు విషయాన్ని చెప్పిన సింగర్.. ఏడుపొచ్చేస్తోంది అంటూ అషు ట్వీట్..

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు