కరోనా లక్షణాలు చాలా ఇబ్బంది పెట్టాయి.. ఎవరో నాపై అదిమి కూర్చునట్లు అనిపించేది: హాలీవుడ్ నటుడు

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండం కొనసాగుతోంది. ఈ వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైన కొత్తలో మరణాలు ఎక్కువగానే ఉన్నప్పటికీ

కరోనా లక్షణాలు చాలా ఇబ్బంది పెట్టాయి.. ఎవరో నాపై అదిమి కూర్చునట్లు అనిపించేది: హాలీవుడ్ నటుడు
Follow us

| Edited By:

Updated on: Nov 13, 2020 | 1:51 PM

Hugh Grant covid 19 battle: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండం కొనసాగుతోంది. ఈ వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైన కొత్తలో మరణాలు ఎక్కువగానే ఉన్నప్పటికీ.. ఇప్పుడు అన్ని దేశాల్లో కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండటం కాస్త ఊరటను కలిగిస్తోంది. ఇదిలా ఉంటే ఈ వ్యాధి సోకి జయించిన వారిలో బాలీవుడ్‌ నటుడు, నిర్మాత హ్యూ గ్రాంట్‌ ఒకరు. ఫిబ్రవరిలో హ్యూతో పాటు ఆయన భార్యకు వైరస్ సోకగా.. వారిద్దరు కోలుకున్నారు. కాగా తాను ఎదుర్కొన్న కరోనా లక్షణాలపై హ్యూ ఇటీవల చెప్పుకొచ్చారు. (మేనకోడలితో ప్రభుదేవా రెండో వివాహం..!)

కరోనా లక్షణాలు నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి. నాకు చెమట బాగా వచ్చేది. నా కనుగుడ్డు మూడు రెడ్లు పెరిగినట్లుగా అనిపించేది. ఒక బరువైన మనిషి నా చెస్ట్‌(అదరం)పై కూర్చున్నట్లు ఉండేది అని హ్యూ చెప్పుకొచ్చారు. ఇక మొదట్లో తాను వాసన చూసే శక్తిని కోల్పోయానని ఆయన తెలిపారు. ఆ సమయంలో పువ్వుల వాసన, చెత్త వాసన కూడా తనకు తెలియలేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇంట్లో తన భార్య పర్ఫూమ్‌ని మొహం మీద కొట్టుకున్నానని.. ఆ స్మెల్‌ కూడా తెలియకపోగా, తన కళ్లకు ఏమీ కాలేదని నవ్వుతూ వివరించాడు. ఇక సెల్ఫ్‌ క్వారంటైన్‌లో తన కుమార్తె బార్బీ డాల్స్‌తో ఆడుకున్నట్లు హ్యూ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. (కరోనా అప్‌డేట్స్‌: దేశవ్యాప్తంగా 87లక్షలు దాటిన పాజిటివ్‌ కేసుల సంఖ్య.. కోలుకున్న 81లక్షల మంది)

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??