Kanpur Accident: కాన్పూర్ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం..

కాన్పూర్‌లో జరిగిన ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. అదే సమయంలో, సమాజ్‌వాదీ పార్టీ కూడా ప్రమాదంపై సంతాపం వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది.

Kanpur Accident: కాన్పూర్ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం..
PM MODI
Follow us

|

Updated on: Oct 01, 2022 | 11:42 PM

కాన్పూర్‌లో జరిగిన ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీంతో పాటు బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అదే సమయంలో సమాజ్‌వాదీ పార్టీ కూడా ప్రమాదంపై విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షలు, గాయపడిన వారికి ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 25 మంది భక్తులు మరణించగా, 20 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. పోలీసులు-అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వారిని కాన్పూర్‌లోని హలత్ ఆసుపత్రిలో చేర్పించగా, స్వల్పంగా గాయపడిన వారికి సమీపంలోని పీహెచ్‌సీలో చికిత్స అందిస్తున్నారు.

కాన్పూర్‌లో ట్రాక్టర్-ట్రాలీ బోల్తా పడిన ప్రమాదంతో కలత చెందినట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తమ ఆత్మీయులను కోల్పోయిన వారందరికీ నా సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. బాధితులకు స్థానిక యంత్రాంగం అన్ని విధాలా సాయం చేస్తోంది. పీఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి మరణించిన ప్రతి కుటుంబానికి రెండు లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు అందజేయనున్నట్లు ప్రకటించారు.

సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన నిర్వహించాలి- సీఎం యోగి..

అదే సమయంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. ఆయన ట్వీట్ చేస్తూ, “కాన్పూర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం చాలా హృదయ విదారకంగా ఉంది. జిల్లా మేజిస్ట్రేట్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు సరైన చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ తెలిపారు.

విచారం వ్యక్తం చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్..

మరోవైపు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేస్తూ, “ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం హృదయాన్ని కదిలించింది. ఇందులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అలాగే ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. స్థానిక పరిపాలన అన్ని విధాలుగా సహాయం చేస్తుంది’ అంటూ ట్వీట్ చేశారు.

ఈ ప్రమాదంలో 25 మంది మరణించారు..

ఘతంపూర్ తహసీల్ ప్రాంతంలోని సాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనే ఉన్న చెరువులో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడి 25 మంది మృతి చెందారు. అదే సమయంలో 20 మందికి పైగా గాయపడ్డారు. ఘటన జరిగినప్పటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా, మరణించిన వారిలో 11 మంది చిన్నారులు ఉన్నారు.

సమాచారం ప్రకారం, కోర్తా గ్రామానికి చెందిన ఒక కుటుంబం ఫతేపూర్ జిల్లాలోని చంద్రికా దేవి ఆలయానికి బంధువులతో కలిసి పుట్టు వెంట్రుకల వేడుకకు వెళ్లింది. ఆ కార్యక్రమం చేయించుకుని తిరిగి వస్తున్న ట్రాక్టర్ ట్రాలీ రోడ్డు పక్కన ఉన్న చెరువులో పడిపోయింది.

కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!
కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!
చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ నుంచి ప్యాకేజీ వివరాలు మీకోసం
చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ నుంచి ప్యాకేజీ వివరాలు మీకోసం
మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ పూర్తి కాలేదా.?ఈ సింపుల్ టిప్స్‌తో పూర్తి
మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ పూర్తి కాలేదా.?ఈ సింపుల్ టిప్స్‌తో పూర్తి
ఆరోగ్య బీమా క్లయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఇవి తెలుసుకోవాలి..
ఆరోగ్య బీమా క్లయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఇవి తెలుసుకోవాలి..
ఉదయ్ కిరణ్ జోడిగా నటించిన ఈ భామ.. ఇండియాలోని రిచెస్ట్ హీరోయిన్..
ఉదయ్ కిరణ్ జోడిగా నటించిన ఈ భామ.. ఇండియాలోని రిచెస్ట్ హీరోయిన్..
ఏ రోగానికైనా బ్రహ్మాస్త్రం.. రోజూ 2 ఆకులు నమిలితే చాలు
ఏ రోగానికైనా బ్రహ్మాస్త్రం.. రోజూ 2 ఆకులు నమిలితే చాలు
సింగర్ స్మిత ఇంట్లో సీతరాముల కల్యాణం.. హీరో నాని సందడి.. వీడియో
సింగర్ స్మిత ఇంట్లో సీతరాముల కల్యాణం.. హీరో నాని సందడి.. వీడియో
పొదుపు ఖాతాకు సంబంధించి 19 ఛార్జీలను సవరించిన ఐసీఐసీఐ బ్యాంకు
పొదుపు ఖాతాకు సంబంధించి 19 ఛార్జీలను సవరించిన ఐసీఐసీఐ బ్యాంకు
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సు యాత్రతో రెండు పార్టీలకు చెక్ పెట్టిన జగన్..!
బస్సు యాత్రతో రెండు పార్టీలకు చెక్ పెట్టిన జగన్..!
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!