AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

77 మంది మత ప్రచారకుల గుర్తింపు..

ప్రపంచాన్ని ప్రస్తుతం కరోనా వైరస్ ఎంతలా వణికిస్తుందో చెప్పక్కర్లేదు. తాజాగా ఇది మనదేశంలో కూడా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇటు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా విదేశాల నుంచి వచ్చిన వారితో ఈ వైరస్ ఎంటర్ అయ్యింది. తొలుత ముగ్గురు నలుగురు ఉన్న ఈ కరోనా పాజిటివ్ బాధితులు తాజాగా ఇరవై మందికి పైగా చేరింది. అయితే వీరిలో ఇండోనేషియాకు చెందిన పలువురు మత ప్రభోదకులు ఢిల్లీ నుంచి కరీంనగర్‌కు చేరుకోవడంతో.. జిల్లా ప్రజలంతా షాక్‌కు గురయ్యారు. […]

77 మంది మత ప్రచారకుల గుర్తింపు..
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 21, 2020 | 8:38 PM

Share

ప్రపంచాన్ని ప్రస్తుతం కరోనా వైరస్ ఎంతలా వణికిస్తుందో చెప్పక్కర్లేదు. తాజాగా ఇది మనదేశంలో కూడా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇటు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా విదేశాల నుంచి వచ్చిన వారితో ఈ వైరస్ ఎంటర్ అయ్యింది. తొలుత ముగ్గురు నలుగురు ఉన్న ఈ కరోనా పాజిటివ్ బాధితులు తాజాగా ఇరవై మందికి పైగా చేరింది. అయితే వీరిలో ఇండోనేషియాకు చెందిన పలువురు మత ప్రభోదకులు ఢిల్లీ నుంచి కరీంనగర్‌కు చేరుకోవడంతో.. జిల్లా ప్రజలంతా షాక్‌కు గురయ్యారు. వీరు దాదాపు 1500 కిలో మీటర్లు దేశంలో తిరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి వీరంతా రైలు మార్గంలో కరీంనగర్‌కు చేరుకున్నారు. వీరిలో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్‌గా వచ్చింది. అయితే విదేశాల నుంచి మొత్తం ఎంతమంది మత ప్రభోదకులు వచ్చారన్న దానిపై పోలీసులు లెక్కతీస్తున్నారు. ఇప్పటికీ మొత్తం 77 మందిని గుర్తించారు.

వీరిలో ఇండోనేసియా నుంచి 13 మంది రాగా.. కజికిస్థాన్ నుంచి 19, థాయిలాండ్ నుంచి 8, మలేసియా నుంచి 13, ఇరాన్ నుంచి 14, సుడాన్ నుంచి 10 మంది మనదేశానికి వచ్చినట్లు గుర్తించారు. వీరు దేశంలోనే కాకుండా.. మన రాష్ట్రంలో కూడా పలు చోట్ల సంచరించినట్లు తెలుస్తోంది. అయితే నగరానికి వచ్చిన 64 మందికి వైద్య పరీక్షలు పూర్తి చేశారు.

Follow Us
వారికి కూడా తల్లికి వందనం పథకం కింద డబ్బులు.. ప్రభుత్వం నిర్ణయం
వారికి కూడా తల్లికి వందనం పథకం కింద డబ్బులు.. ప్రభుత్వం నిర్ణయం
పోర్టల్, SMS పనిచేయకపోయినా ఇలా పీఎస్ బ్యాలెన్స్ చెక్‌ చేసుకోండి
పోర్టల్, SMS పనిచేయకపోయినా ఇలా పీఎస్ బ్యాలెన్స్ చెక్‌ చేసుకోండి
నేను కావాలని చేయలేదు..! ఆ రెండేళ్లు తిండి కూడా తినలేదు..
నేను కావాలని చేయలేదు..! ఆ రెండేళ్లు తిండి కూడా తినలేదు..
ఆర్జీవీ మరో సంచలనం! ఆ పవర్ ఫుల్ పోలీస్ జీవితం ఆధారంగా సినిమా
ఆర్జీవీ మరో సంచలనం! ఆ పవర్ ఫుల్ పోలీస్ జీవితం ఆధారంగా సినిమా
శుక్రవారం ఈ ఒక్క వస్తువు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గుతుందా?
శుక్రవారం ఈ ఒక్క వస్తువు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గుతుందా?
రూ.120 టికెట్‌తో తిరుమల శ్రీవారి మొదటి గడప దర్శనం
రూ.120 టికెట్‌తో తిరుమల శ్రీవారి మొదటి గడప దర్శనం
రూ.400 కోట్లు దాటినా తగ్గేదే లేదు.. భన్సాలీ ‘లవ్ అండ్ వార్’
రూ.400 కోట్లు దాటినా తగ్గేదే లేదు.. భన్సాలీ ‘లవ్ అండ్ వార్’
TG EAPCET 2026: ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందాలంటే ఇవి ఉండాల్సిందే
TG EAPCET 2026: ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందాలంటే ఇవి ఉండాల్సిందే
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్..
ప్రజలకు బిగ్‌ అలర్ట్.. వరుసగా 3 రోజుల పాటు రిజిస్ట్రేషన్‌లు బంద్
ప్రజలకు బిగ్‌ అలర్ట్.. వరుసగా 3 రోజుల పాటు రిజిస్ట్రేషన్‌లు బంద్