AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE Main 2021: కరోనా ఎఫెక్ట్.. జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా.. కేంద్రం ప్రకటన..

JEE main may 2021: దేశంలో కరోనావైరస్ మహమ్మారి తీవ్రంగా కోరలు చాస్తోంది. నిత్యం మూడు లక్షలకు పైగా కోవిడ్ కేసులు, మూడు వేలకు పైగా మరణాలు

JEE Main 2021: కరోనా ఎఫెక్ట్.. జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా.. కేంద్రం ప్రకటన..
Jee Main
Shaik Madar Saheb
|

Updated on: May 04, 2021 | 5:17 PM

Share

JEE main may 2021: దేశంలో కరోనావైరస్ మహమ్మారి తీవ్రంగా కోరలు చాస్తోంది. నిత్యం మూడు లక్షలకు పైగా కోవిడ్ కేసులు, మూడు వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో ఇప్పటికే పలు పరీక్షలను వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో క‌రోనా తీవ్రత దృష్ట్యా మ‌రో జాతీయ స్థాయి ప్ర‌వేశ ప‌రీక్షను కూడా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్స్ 2021 ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. మే 24, 25, 26, 27, 28 తేదీల్లో నిర్వ‌హించాల్సిన మెయిన్స్ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తున్నట్లు ఎన్టీఏ తెలిపింది. కాగా.. ఇంతకుముందు ఏప్రిల్ సెష‌న్ కూడా వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో ఏప్రిల్ 27, 28, 30 తేదీల్లో జ‌ర‌గాల్సిన జేఈఈ మెయిన్స్ ప‌రీక్ష‌ల‌ను కూడా వాయిదా వేశారు.

అంతకుముందు కేంద్ర ప్రభుత్వం కరోనా కేసులు పెరుగుతుండటంతో సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. వారందరినీ పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతోపాటు 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా నీట్, యూజీసీ నెట్ పరీక్షలను కూడా వాయిదా వేస్తూ వెల్లడించింది. ఒకవేళ పరీక్షలను నిర్వహించాలనుకుంటే.. 15 రోజులు ముందుగా ప్రకటన విడుదల చేస్తామని తెలిపింది.

Also Read:

ఆ పాడు పని కోసం.. రెండేళ్ల బిడ్డను అమ్ముకున్న కసాయి తండ్రి.. ఆ తర్వాత ఏమైందంటే..?

మీరు ఐదేళ్ళకు ముందే.. పీఎఫ్ ఖాతా నుంచి డబ్బు తీసుకుంటున్నారా.., అయితే మీకు నష్టం జరగవచ్చు! ఎలానో తెలుసా?

వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..