Mukesh Ambani: మరో వ్యాపారంలోకి రిలయన్స్‌.. ఇండిపెండెన్స్ బ్రాండ్‌ ప్రారంభం

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ నేతృత్వంలో వ్యాపారం మరింతగా విస్తరిస్తోంది. ఈ సంవత్సరం జ‌రిగిన ఏజీఎం స‌మావేశంలో ఎఫ్ఎంసీజీ సెక్టార్‌లోకి ప్రవేశిస్తామ‌ని ప్రకటించిన విషయం తెలిసిందే..

Mukesh Ambani: మరో వ్యాపారంలోకి రిలయన్స్‌.. ఇండిపెండెన్స్ బ్రాండ్‌ ప్రారంభం
Fmcg Brand Independence
Follow us

|

Updated on: Dec 15, 2022 | 8:01 PM

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ నేతృత్వంలో వ్యాపారం మరింతగా విస్తరిస్తోంది. ఈ సంవత్సరం జ‌రిగిన ఏజీఎం స‌మావేశంలో ఎఫ్ఎంసీజీ సెక్టార్‌లోకి ప్రవేశిస్తామ‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా ఇండిపెండెన్స్ అనే బ్రాండ్ పేరుతో రిల‌య‌న్స్-ఎఫ్ఎంసీజీ సెక్టార్ సేవ‌లు ప్రారంభించింది. రిలయన్స్ గ్రూప్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసిజి) బ్రాండ్ ‘ఇండిపెండెన్స్’ను గుజరాత్‌లో గురువారం ప్రారంభించింది. ఈ బ్రాండ్ కింద కంపెనీ ఆహార పదార్థాలతో సహా రోజువారీ వినియోగ వస్తువులను సరఫరా చేస్తుంది. రిలయన్స్ వెంచర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఈ బ్రాండ్‌ను ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవం కార్యక్రంమ సందర్భంగా రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడారు. మా స్వంత ఎంఎంసీజీ బ్రాండ్‌ను ప్రారంభించడం పట్ల సంతోషిస్తున్నామని అన్నారు.

ఎడిబుల్ ఆయిల్, పప్పులు, ధాన్యాలు, ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్, ఇతర నిత్యవసర వస్తువులను నాణ్యమైన, సరసమైన ధరలకు సరఫరా చేస్తామని చెప్పారు. ఇందులో నిత్యావ‌స‌ర వ‌స్తువులు, శుద్ధి చేసిన ఫుడ్ ప్రొడ‌క్ట్స్‌ను ఇండిపెండెన్స్ పేరిట విక్రయిస్తారు. బిస్కట్లు, వంట‌నూనెలు, ప‌ప్పులు, తృణ ధాన్యాలు వంటి ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రొడ‌క్ట్స్‌, ఇత‌ర నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను ఇండిపెండెన్స్ బ్రాండ్ కింద విక్రయిస్తామ‌ని ఇషా అంబానీ తెలిపారు.

గుజరాత్‌ను ‘గో టు మార్కెట్‌’ రాష్ట్రంగా అభివృద్ధి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో గొప్ప ఎఫ్‌ఎంసిజి పరిశ్రమను అమలు చేయబోతున్నాం. క్రమంగా బ్రాండ్ దేశవ్యాప్తంగా విస్తరించబడుతుందని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ విలువ రూ.2 ట్రిలియన్ల విలువ కలిగిన కంపెనీగా అవతరించింది. FY22లో కంపెనీ అమ్మకాలు, సేవల విలువ రూ.1,99,749 కోట్లు. రిల‌య‌న్స్ రిటైల్‌కు సొంతంగా దేశ‌వ్యాప్తంగా 16,500 స్టోర్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు