LIC Jeevan Akshay Pension Plan: పాలసీదారులకు గుడ్‌న్యూస్‌.. జీవన్‌ అక్షయ్‌ పాలసీతో రూ.86 వేల ఆదాయం పొందండి

LIC Jeevan Akshay Pension Plan: ఎల్‌ఐసీ వినియోగదారుల కోసం రకరకాల పాలసీలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే ఎన్నో రకాల స్కీమ్‌లను అందుబాటులోకి..

LIC Jeevan Akshay Pension Plan: పాలసీదారులకు గుడ్‌న్యూస్‌.. జీవన్‌ అక్షయ్‌ పాలసీతో రూ.86 వేల ఆదాయం పొందండి
Lic Jeevan Akshay
Follow us

|

Updated on: Jun 04, 2021 | 9:09 AM

LIC Jeevan Akshay Pension Plan: ఎల్‌ఐసీ వినియోగదారుల కోసం రకరకాల పాలసీలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే ఎన్నో రకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌ల ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందే విధంగా ఎంచుకుంటున్నారు వినియోగదారులు. ఎల్‌ఐసీ స్కీమ్‌లో భాగంగా ‘జీవన్‌ అక్షయ్‌’ పాలసీ ఒకటి. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన తర్వాత అధిక వడ్డీ సంపాదించడమే కాకుండా నిర్ణీత కాలం తర్వాత నెల వారీ లేదా మూడు నె లలు, వార్షిక ఆదాయాన్ని సంపాదించడం ప్రారంభించవచ్చు. 30 నుంచి 85 సంవత్సరాల మధ్య వయసున్న వారు ఈ జీవన్‌ అక్షయ్‌ పాలసీని తీసుకోవచ్చు. ఈ పాలసీని ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లోను తీసుకోవచ్చు. ఈ పథకంలో సింగిల్‌ ప్రీమియంగా కనీస పెట్టుబడి లక్ష రూపాయలు.

ఉమ్మడి పెట్టుబడి దారులకు జీవన్‌ అక్షయ్‌ విధానం

ఉమ్మడి పెట్టుబడిదారులు కూడా జీవన్ అక్షయ్‌ పాలసీలో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ప్రతి పెట్టుబడిదారుడు లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టాలి. మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత నెలనెల పెన్షన్‌ పొందే అవకాశం ఉంటుంది. మీరు ఈ పాలసీలో ఎంత పెట్టుబడి పెడితే అంత పెన్షన్‌ లభిస్తుంది. జీవన్‌ అక్షయ్‌ పాలసీలో అందుబాటులో ఉన్న పదికిపైగా యాన్యుటీలను ఎల్‌ఐసీ అందిస్తోంది. పాలసీని ప్రారంభంలోనే పాలసీదారుకు హామీ యాన్యుటీ రేటు లభిస్తుంది. పాలసీలో పెట్టుబడులను బట్టి రాబడి మారుతుంది.

ఉదాహరణకు.. పెట్టుబడిదారుడు జీవన్‌ అక్షయ్‌ పాలసీలో ఒకేసారి రూ.9,16,200 జమ చేసినట్లయితే.. రూ.6,859 రాబడి పొందే అవకాశం ఉంటుంది. అదే విధంగా సంవత్సరానికి రూ.86,265 లేదా అర్ధ సంవత్సరానికి రూ42,008, లేదా త్రైమాసిక ప్రాతిపదికన రూ.20,745 పొందుతారు. అలాగే రూ. 30 లక్షల పెట్టుబడి పెడితే.. ప్రతి నెలా రూ. 14,000 పెన్షన్ పొందవచ్చు. అలాకాకుండా సంవత్సరానికి ఒకసారి తీసుకుంటే.. రూ. 1,68,000 డబ్బు అందుకోవచ్చు.

ఇదిలా ఉంటే.. ఈ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడికి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే ఈ స్కీమ్‌లో పాలసీదారుడు బ్రతికున్నంత కాలం పెన్షన్ పొందే అవకాశం ఉంది. ఒకవేళ పాలసీదారుడు మరణించినట్లయితే పెన్షన్ ఆగిపోయి పెట్టుబడి తిరిగి వస్తుంది.

ఇవీ కూడా చదవండి:

Gold Price Today: పరుగులు పెడుతున్న బంగారం ధర.. హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

Post Office: పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్‌.. రూ.10 వేలు ఇన్వెస్ట్‌ చేస్తే.. చేతికి రూ.16 లక్షలు

Indian Railways Records: కరోనా మహమ్మారి సమయంలో సరుకుల రవాణాలో రికార్డు సృష్టించిన భారత రైల్వే శాఖ

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు