EPFO: మే నెలలో ఈపీఎఫ్‌లో భారీగా పెరిగిన సబ్‌స్క్రైబర్లు.. ఆ రాష్ట్రాల్లో భారీగా పెరుగుదల

EPFO: దేశంలోని సంఘటిత రంగంలో ఉపాధి పరిస్థితి కొంత మెరుగుపడింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) మే 2022లో 16.82 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్‌లను..

EPFO: మే నెలలో ఈపీఎఫ్‌లో భారీగా పెరిగిన సబ్‌స్క్రైబర్లు.. ఆ రాష్ట్రాల్లో భారీగా పెరుగుదల
Epfo
Follow us

|

Updated on: Jul 21, 2022 | 2:41 PM

EPFO: దేశంలోని సంఘటిత రంగంలో ఉపాధి పరిస్థితి కొంత మెరుగుపడింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) మే 2022లో 16.82 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్‌లను చేర్చుకుంది. మే 2021లో EPFOలో చేరిన 9.2 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల కంటే ఈ సంఖ్య 83 శాతం ఎక్కువ. దేశంలోని సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగాయని డేటా ద్వారా స్పష్టమైంది .2014 ప్రాథమిక డేటా ప్రకారం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికరగా 7.62 లక్షల మంది చందాదారుల సంఖ్య పెరిగింది.

మొదటి సారి చందాదారుల సంఖ్య 9.6 లక్షలు:

డేటా ప్రకారం.. మే నెలలో జోడించిన మొత్తం 16.82 లక్షల మంది సభ్యులలో ఉద్యోగుల భవిష్య నిధి, ఇతర నిబంధనల చట్టం, 1952 కింద మొదటిసారిగా దాదాపు 9.60 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లు జోడించబడ్డారు. అదే సమయంలో ఉద్యోగాల మార్పు కారణంగా EPFO ​నుండి నిష్క్రమించిన తర్వాత సుమారు 7.21 లక్షల మంది సభ్యులు EPFOలో తిరిగి చేరారు. మే 2022లో EPFOలో చేరిన చందాదారుల సంఖ్య గత ఆర్థిక సంవత్సరం నెలవారీ సగటు గణాంకాల కంటే ఎక్కువగా ఉంది.

ఇవి కూడా చదవండి

EPFOలో 3.5 లక్షల మంది మహిళలు:

ఆధారిత పేరోల్ డేటా ప్రకారం.. మే 2022లో గరిష్ట పెరుగుదల 22-25 సంవత్సరాల వయస్సులో ఉంది. ఈ సమయంలో ఈ వయస్సులో 4.33 లక్షల మంది సభ్యులు చేరారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, హర్యానా, ఢిల్లీలో EPFOలో చేరిన చందాదారుల గరిష్ట పెరుగుదల ఉంది. ఈ రాష్ట్రాలు మే 2022లో దాదాపు 11.34 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్‌లు చేరారు. ఇది మొత్తం సంఖ్యలో 67.42 శాతం. మే నెలలో ఈపీఎఫ్‌ఓలో చేరిన మహిళల సంఖ్య నికరంగా 3.42 లక్షలు. ఈ కాలంలో ఈపీఎఫ్‌ఓలో చేరిన మొత్తం వ్యక్తుల్లో మహిళల వాటా 20.39 శాతంగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు