Andhra Pradesh: వంట నూనె విషయంలో ఇలా మోసం చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త

ఉక్రెయిన్‌, రష్యా యుద్ధాన్ని బూచిగా చూపి వంటనూనె వ్యాపారుల దందాపై టీవీ9 వరుస కథనాలతో ఏపీలో అధికారుల దాడులు చేస్తున్నారు. విశాఖ జిల్లాలో విజిలెన్స్ తనిఖీల్లో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Andhra Pradesh: వంట నూనె విషయంలో ఇలా మోసం చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త
Cooking Oil
Follow us

|

Updated on: Mar 12, 2022 | 10:35 AM

Russia-Ukraine War: ఉక్రెయిన్‌, రష్యా యుద్ధాన్ని బూచిగా చూపి వంటనూనె వ్యాపారుల దందాపై టీవీ9 వరుస కథనాలతో ఏపీలో అధికారుల దాడులు చేస్తున్నారు. విశాఖ జిల్లాలో విజిలెన్స్ తనిఖీల్లో నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గాజువాక గాయత్రి ట్రేడర్స్ లో పరిమితికి మించి వంటనూనె నిల్వలతో పాటు ధరలను, మాన్యుఫాక్చరిగ్‌ తేదీలను మార్ఫింగ్ చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. పాత లేబుళ్లపై కొత్త MRP స్టిక్కర్లు అంటించి, ఏకంగా టిన్ కు 500 నుంచి వెయ్యి రూపాయల వరకు దోచేస్తున్నట్టు బయటపడింది. విశాఖలో జిల్లాలో 27 కేసులు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కూడా ఆయిల్ గొడౌన్లు, స్టాక్‌ పాయింట్స్‌, ప్రాసెసింగ్‌ యూనిట్స్‌లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోదాలు చేశారు. ఇక్కడా అక్రమ నిల్వలు, ధరల ట్యాంపరింగ్‌ జరుగుతున్నట్టు గుర్తించారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం, రావులపాలెం, రామచంద్రపురం, మండపేటలో కూడా ఏకకాలంలో దాడులు జరిగాయి. షాపుల్లో ఎలక్ట్రికల్ కాటాలకు స్టాంపింగ్ లేకపోవడం, ఆయిల్ డబ్బాలపై MRP ధరలు ట్యాంపరింగ్ చేయడం, రైస్ బ్యాగ్‌ లపై డిక్లరేషన్, మాన్యుఫ్యాక్చరింగ్ అడ్రస్ లేకపోవడం వంటి అక్రమాలను గుర్తించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట, సుళ్లూరుపేట తడలో కూడా తనిఖీలు జరిగాయి. వంట నూనెలను అధిక ధరలకు అమ్ముతున్న వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. ప్రకాశం, పశ్చిమగోదావరి, గుంటూరులో కూడా దాడులు జరిగాయి. వంట నూనెల ధరల పెరుగుదలపై సీఎస్ సమీర్ శర్మ సమీక్షించారు. కలెక్టర్లు, విజిలెన్స్, పౌర సరఫరాల అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ లు ఏర్పాటు చేయాలన్నా్రు. హోల్ సేల్ డీలర్లతో కలెక్టర్లు సమావేశాలు నిర్వహించాలన్నారు.

Also Read: Karimnagar: శాతవాహన యూనివర్సిటీలో ఎలుగు.. క్షణక్షణం.. భయం… భయం

12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు