AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూత్ అంటే పబ్‌లు, పార్టీలే కాదు బ్రో.. ఇలా కూడా ఉంటారు.. గ్రామం కోసం వీరు ఏం చేశారంటే..

యూత్ అంటే.. పబ్ లు.. పార్టీలు, సినిమాలు అంటూ ఎంజాయ్ చేస్తూ రోడ్లు వెంట తిరుగుతారనేది ఒక ఫీలింగ్. కొందరి వాలకం అలా ఉంటుంది కాబట్టి.. చూసేవారు కూడా అలాగే ఫిక్స్ అయిపోతారు.

యూత్ అంటే పబ్‌లు, పార్టీలే కాదు బ్రో.. ఇలా కూడా ఉంటారు.. గ్రామం కోసం వీరు ఏం చేశారంటే..
Yadadri Temple
Shiva Prajapati
|

Updated on: Jan 10, 2023 | 10:01 AM

Share

యూత్ అంటే.. పబ్ లు.. పార్టీలు, సినిమాలు అంటూ ఎంజాయ్ చేస్తూ రోడ్లు వెంట తిరుగుతారనేది ఒక ఫీలింగ్. కొందరి వాలకం అలా ఉంటుంది కాబట్టి.. చూసేవారు కూడా అలాగే ఫిక్స్ అయిపోతారు. కానీ, వీరు మాత్రం పూర్తిగా భిన్నం. యూత్ అంటే జల్సాలు చేసేవారు కాదని, అందుకు భిన్నంగా దైవ భక్తి తో తాము పుట్టిన గ్రామం సుభిక్షంగా ఉండాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ కుల దైవమైన శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దీక్షను మాల గా స్వీకరించారు. అంతేకాదండోయ్.. స్వామి వారి దర్శనం కోసం విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట నుంచి తెలంగాణలోని యాదాద్రి ఆలయానికి సైకిల్ యాత్ర చేపట్టారు.

03 రోజులుగా సైకిల్‌పై ప్రయాణిస్తూ వస్తున్న ఇద్దరు స్వాములు.. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు టీవీ9 ప్రతినిధితో ముచ్చటించారు. భక్తి శ్రద్ధలతో స్వామి మాల ధరించి తెలంగాణలోని యాధాద్రి టెంపుల్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దర్శనం కోసం సైకిల్ యాత్రగా బయల్దేరామన్నారు. కలలోకి స్వామి వారు వచ్చి మొక్కులు చెల్లించమని చెప్పడంతో.. ముడుపు కట్టి స్వామి మాలను స్వీకరించామని చెప్పారు. స్వామివారి దర్శనం కోసం సైకిల్ యాత్ర చేపట్టామని, ఈ రోజు సత్తుపల్లి చేరుకున్నామన్నారు. ఇప్పటికీ 450 కిలోమీటర్లు ప్రయాణించినట్లు వారు తెలిపారు. ఇంకా 350 కిలోమీటర్లు పైగా సైకిల్ యాత్ర కొనసాగించాల్సి ఉందని అన్నారు. సైకిల్ యాత్రతో స్వామి దర్శనం చేసుకోవాలని శృంగవరపు కోట నుంచి బయల్దేరిన యువకులకు స్థానికులు అభినందలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!